Month: April 2025

దళితుల సామాజిక రాజకీయ హక్కుల కోసం పోరాడిన నేత: బాబూ జగ్జీవన్ రావ్.

హైదరాబాద్: ఏప్రిల్ 05 బాబూజీగా ప్రసిద్ధి చెందిన జగ్జీవన్ రామ్ జాతీయ నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక న్యాయ పోరాట యోధుడు, అణగారిన వర్గాల ఆశాదీపం, విశిష్ట పార్లమెంటేరియన్, నిజ మైన ప్రజాస్వామ్యవాది, విశిష్ట కేంద్ర మంత్రి, సమర్థ పరిపాలనాదక్షుడు, అసా…

సర్కార్ మళ్లీ అదే పొరపాటు చేసిందా!:

హైదరాబాద్:ఏప్రిల్ 05 మొన్న లగచర్ల,నిన్న దిలావర్ పూర్,ఇవ్వాళ కంచ గచ్చిబౌలి భూముల విషయంలో వివాదం.. ఇలా వరుస ఘటనల్లో కాంగ్రెస్ సర్కార్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది,ఈ మూడు ఘటనల వెనుక కాంగ్రెస్ పెద్దల మౌనమే కారణమా? లేక ప్రతిపక్షల హస్తం ఉందా? లేక…

ఆర్మూర్ మున్సిపల్ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో డయల్ 100కు ఫోన్ చేసి మిస్ యూజ్ చేస్తూ న్యూసెన్స్:

ఆర్మూర్ మున్సిపల్ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో డయల్ 100కు ఫోన్ చేసి మిస్ యూజ్ చేస్తూ న్యూసెన్స్ చేస్తున్న ఆర్మూర్ పట్టణంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన రాజ్ కుమార్ కి మూడు రోజుల సాధారణ జైలు శిక్ష విధించినట్లు…

ఇందల వాయి సీతారామ చంద్ర స్వామి వార్షిక బ్రహ్మోత్సవం:

ఈ రోజు ఇందల వాయి సీతారామ చంద్ర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమాలకు సాయంకాలం శ్రీవైష్ణవ బాగవతొత్తముల ఆధ్వర్యము లో అంకురార్పణ, వాసుదేవ పుణ్యాహవాచనం మత్సం గ్రహణం, ఋత్విక వరణం కార్యక్రమాలు యాజ్ఞీకులు శ్రీమాన్ శ్రీ కందాళ రాజగోపాలా చారి గారి…

తెలంగాణ కొత్త CS గా కె,రామకృష్ణారావు:

హైదరాబాద్: ఏప్రిల్ 05 రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావు,ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది, 1989 బ్యాచ్ కు చెందిన ప్రస్తుత సిఎస్ శాంతి కుమారి, 2021 జనవరి నుంచి సి ఎస్ గా వ్యవహరిస్తున్నారు.…

_గురుకుల ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల.:

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ ను సెట్ కన్వీనర్, ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి గురువారం విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ…

ఎమ్మెల్యే శంకర్ వద్దకు పరుగులు తీసిన ఆర్ఎంపీలు, పీఎంపీలు:

*పత్రికల్లో మాపై వార్తలు రాస్తున్నారంటూ మొరపెట్టుకున్న ఆర్ఎంపీలు* *కాపాడండి మహాప్రభో అంటూ దీర్ఘాలు తీసిన ఆర్ఎంపీలు* *ఆర్ఎంపీల తీరుపై ఎమ్మెల్యే శంకర్ గుస్సా . *ఎవరి పరిధిలో వారు వైద్యం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచన.. *వారం రోజులపాటు నిరంతరం దాడులు జరుగుతాయా..…

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ ఏఈఈ :

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఒక వ్యక్తి భూమి FTL పరిధిలోకి రాకుండా సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.7 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఇరిగేషన్ ఏఈఈ టీ.రవి కుమార్. రూ.1లక్ష అడ్వాన్స్ తీసుకుంటుండగా రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ…

పలు కార్యక్రమాలో పాల్గొన – తెలంగాణ రాష్ట్ర పిసిసి కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి .:

*నర్సాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ రాజిరెడ్డి చేతుల మీదుగా చెక్కులు పంపిణీ,ఆధ్వర్యంలో పలు కార్యక్రమాల్లో హాజరైన రాజిరెడ్డి. A9 న్యూస్, కోల్చారం, ఏప్రిల్ 4: మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్న బియ్యం…

మాదక ద్రవ్యాలు, గంజాయి, మత్తు పదార్థాలను పూర్తిగా రూపుమాపాలి-జిల్లా ఎస్పి ఉదయ్ కుమార్ రెడ్డి.:

ఎ9 న్యూస్ మెదక్ ఏప్రిల్ 4: ఈరోజు శుక్రవారం నాడు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో జరిగిన యాన్వల్ డే ప్రోగ్రాం లో జిల్లా ఎస్పి గారు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలకు విద్యార్థులు, ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని, యువత చెడు అలవాట్లకు…