Month: April 2025

తెలంగాణలో 6 రోజుల్లో 1.27 కోట్ల మందికి సన్నబియ్యం:

*రాష్ట్రంలో సన్నబియ్యం రేషన్ పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటివరకు 1.27 కోట్ల మంది సన్నబియ్యం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 90.42 లక్షల రేషన్ కార్డులుండగా ఏప్రిల్లో 42 లక్షల కార్డులపై లబ్ధిదారులు బియ్యం తీసుకున్నారు. ఈ ఆరు రోజుల్లోనే 8.75 లక్షల…

అల్పపీడనం.. 4 రోజులు వర్షాలు:

బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో పలు చోట్ల నేటి నుంచి 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో తెలంగాణలో…

జాతీయ రహదారుల నిర్మాణానికి భూ సేకరణ వేగవంతం చేయండి : కిషన్ రెడ్డి.

హైదరాబాద్:ఏప్రిల్ 07 తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.…

పేదోడి ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి భోజనం:

హైదరాబాద్:ఏప్రిల్ 06 తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలో పర్యటించారు. ఈ సంద ర్భంగా సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. వారి కష్టసుఖాల గురించి అడిగి తెలుసు కున్నారు. సన్నబియ్యం లబ్ధిదారుల కుటుంబంతో…

సీతారాముల కల్యాణం.. కమనీయం భారీగా తరలివచ్చిన భక్తులు..:

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భారీగా తరలివచ్చిన భక్తజనం, అర్చకులు సీతారాముల కల్యాణం జరిపించారు. ఆర్మూర్ సిద్దుల గుట్ట ఆలయంలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపంలో సీతారాముల విగ్రహాలను…

కంచె గచ్చిబౌలి స్థలం విషయంలో ప్రతిపక్షాల అనవసర రాద్ధాంతం – టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ .

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని సిద్దుల గుట్టపై టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు కంచె గచ్చిబౌలి స్థల వివాదంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్న, కెసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వ భూములను బదిలాయించిన ఘరానా…

తూప్రాన్ లో ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు:

ఎ9 న్యూస్ తూప్రాన్, ఏప్రిల్, 6. తూప్రాన్, పడల్‌పల్లి లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకుడు భూమన్నగరి జానకిరామ్ గౌడ్ నేతృత్వంలో జెండా ఎగురవేసి, పార్టీ చరిత్ర మరియు…

సన్నబియ్యంతో పేదవారి కడుపు నింపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం:

గుండ్రెడ్డిపల్లి, ఇస్లాంపూర్ లలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన ఉమ్మన్నగారి భాస్కర్ రెడ్డి* A9 న్యూస్ తూప్రాన్ ఏప్రిల్ 6 సన్నబియ్యంతో పేదవారి కడుపు నింపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తూప్రాన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉమ్మన్నగారి…

మైనంపల్లి రోహిత్ రావు సీతారాముల కళ్యాణం ఉత్సవం కు హాజరు:

ఎ9 న్యూస్ ఏప్రిల్,6 ఆదివారం మెదక్ పట్టణం లోని శ్రీ కోదండ రామాలయం లో జరిగిన సీతారామ చంద్రుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని పట్టు వస్త్రాలు హాజరైనట్లు తెలిపారు.

సిద్దుల గుట్టపై సీతారాముల కల్యాణ మహోత్సవానికి హాజరైన టీపీసీసీ అధ్యక్షులు,:

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన నవనాథ సిద్దుల గుట్టపై శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణ మహోత్సవంలో సతి సమేతంగా పాల్గొన్న టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రొద్దుటూరు వినయ్…