Month: March 2025

వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును అడ్డుకుంటాం: ఎమ్మెల్సీ కవిత.

హైదరాబాద్:మార్చి 25 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కాదు ఫ్లయిట్‌ మోడ్‌ సీఎం అని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమ‌ర్శించారు. గ‌త 15 నెల‌ల్లో 40 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు సాధించు కొచ్చింది ఏమీ…

lతీర్పులు స్పష్టంగా లేనప్పుడు ఎలా ముందుకెళ్లగలం: సుప్రీంకోర్టు.

హైదరాబాద్:మార్చి 25 పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై విచారణకు నాలుగు వారాల్లో షెడ్యూల్ ఖరారు చేయాలని సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చినా ఎలాం టి చర్యలు తీసుకోలేదని సుప్రీంకోర్టు దృష్టికి బీఆర్ఎస్ తరపున న్యాయవాదులు తెలిపారు. బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌ లో చేరిన…

త్వరలో సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ మంత్రివర్గ విస్తీర్ణం:

హైదరాబాద్: మార్చి 25 సీఎం రేవంత్ రెడ్డి,ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ మంత్రివర్గ విస్తరణపై చర్చ తెరపైకి వస్తుంది. తాజాగా సోమవారం సాయంత్రం సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌లు ఢిల్లీ వెళ్లారు.…

అగ్రకులాల పేదలకు రాజీవ్ యువ వికాసం పథకం:

హైదరాబాద్:మార్చి 25 తెలంగాణ యువత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రాజీవ్ యువ వికాసం పేరుతో ఈ కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే, ఇటీవల బడ్జెట్ లో ఈ పథకానికి ప్రభుత్వం రూ.6వేల…

సుప్రీంకోర్టులో ఇవాళ విచారణకు రానున్న పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు..

A9 న్యూస్ మార్చ్ 25: గత విచారణ సందర్భంగా స్పీకర్‌తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు… ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు అందించిన స్పీకర్ కార్యాలయం.. 10 నెలలు దాటినా ఎందుకు పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం…

కెమెరాలే నిరసన ప్రకటిస్తే.:

*మీడియా చట్టాలు ఏమైపోతున్నాయి రాజకీయ నాయకుల చుట్టాలు అవుతున్నాయి. ఎ9 న్యూస్ మార్చ్ 24 నిన్న ఢిల్లీలో పోలీసులు కింద పడిపోయిన ఒక విద్యార్థి మీద లాఠీల వర్షం కురిపిస్తుండగా హిందుస్తాన్ టైమ్స్ విలేఖరి అనుశ్రీ ఆ దృశ్యాన్ని తన కెమెరాలో…

నేడు కొమురవెల్లి మల్లన్న ముగింపు బ్రహ్మాత్సవాలు:

సిద్దిపేట జిల్లా: మార్చి 24 కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. స్వామి వారి బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చివరి ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయ ప్రాంగణం తోటబావి వద్ద అగ్ని గుండాలను నిర్వహించారు. వీరశైవ…

మెదక్ ఎంపీ వకీల్ సాబ్ పుట్టినరోజు సందర్భంగా అంబులెన్సులు మంజూరు:

*మెదక్ జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ వెల్లడి. ఎ9 న్యూస్ మార్చ్ 24 మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు పుట్టిన రోజు సందర్బంగా మెదక్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజికవర్గాలకు 7 అంబులెన్సులు ప్రభుత్వ ఆస్పత్రికి కానుకగా ఇచ్చిన…

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్:

హైదరాబాద్: మార్చి 24 హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల్లో చెత్త చాటాలని అటు అధికార కాంగ్రెస్ పార్టీ చూస్తుండగా మరోసారి ఎమ్మెల్సీ పదవిని దక్కించు కోవాలని బిఆర్ఎస్ ప్రయ త్నిస్తుంది ఇక భాగ్యనగరం లో బోణి కొట్టాలని భారతీయ జనతా పార్టీ…

తెలంగాణలో ఏప్రిల్ 1 నుండి సన్న బియ్యం:

హైదరాబాద్:మార్చి 24 తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి సన్నబి య్యం పంపిణీ చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయిం చింది. ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఉగాది పండుగ రోజున సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో…