Month: March 2025

తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు :

తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు MLC అభ్యర్థులుగా అద్దంకి, శంకర్‌నాయక్‌, విజయశాంతి ఒక ఎమ్మెల్సీ స్థానం సీపీఐకి కేటాయింపు

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఎలా అంటే..:

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను అధిష్టానం ఫోన్ ద్వారానే కసరత్తు చేస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ఏఐసిసి ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ ఢిల్లీ నుంచి ఫోన్‌లో రాష్ట్ర నేతలతో సమాలోచనలు చేయనున్నారు.…

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ పేరు పరిశీలన..:

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీన్ కుమార్ పేరును మాజీ సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ రోజు సాయంత్రానికి అభ్యర్థిని కేసీఆర్ ఖరారు చేయున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తోపాటు…

కొండా లక్ష్మణ్ బాపూజీ మరణిస్తే గత ప్రభుత్వం నివాళులు కూడా అర్పించలేదు: తెలంగాణ సీఎం

ఆత్మగౌరవంలోనే కాదు, త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ తన పదవిని సైతం త్యాగం చేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. అఖిలభారత పద్మశాలి మహాసభకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.…

రాయల రవన్న అమరత్వ స్ఫూర్తితో ఉద్యమిద్దాం-న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు:

A9 న్యూస్ ప్రతినిధి: సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న) అమరత్వ స్ఫూర్తితో ఉద్యమించుదామనీ నిజామాబాద్ జిల్లా న్యూడెమోక్రసీ సహాయ కార్యదర్శి దాసు శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆర్మూరు పట్టణంలోని మామిడిపల్లి (శ్రామిక నగర్) లో న్యూ డెమోక్రసీ…

ఈనెల 11న ఎమ్మెల్యేలతో మాజీ సీఎం భేటీ:

హైదరాబాద్:మార్చి 09 తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువా త కొత్త పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ రాజకీయంగా యాక్టివ్ కావాలని నిర్ణయించారు. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్…

నేడు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక:

హైదరాబాద్:మార్చి 09 తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థు లపై కసరత్తు పూర్తయింది నేడు ఎమ్మెల్సీ అభ్యర్థుల ను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయనుంది, కాగా చివరి నిమిషంలో తెలంగాణ నేతల ఢిల్లీ పర్యటన రద్దయింది. కేసి వేణుగోపాల్ ఢిల్లీలో లేకపోవడంతో…

మెదక్ జిల్లాలో అంతుచిక్కని వ్యాధితో 10వేల కోళ్లు మృతి:

L మెదక్ జిల్లా మార్చ్ 09 మెదక్‌ జిల్లా చిన్నశంక రంపేట మండలంలోని గ్రామాల్లో శనివారం సాయంత్రం 10 వేల కోళ్లు అంతుచిక్కని వ్యాధితో మృతి చెందాయి. గవ్వపల్లి, జంగరాయి గ్రామాల్లోని కోళ్ల ఫాంలలో కళ్ల ఎదుటే వ్యాధికి గురైన కోళ్లు…

అబద్ధపు ప్రచారాలను కొట్టి పడేసిన రూరల్ ఎమ్మెల్యే..

*అబద్ధపు ప్రచారాలను కొట్టి పడేసిన రూరల్ ఎమ్మెల్యే -కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని..? తెచ్చిన నిధులు ఎన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ కార్యకర్తలు….. -ప్రజల అభివృద్దే మా లక్ష్యం – అబద్ధపు ప్రచారాలను నమ్మొద్దు… -అబద్ధపు ప్రచారాలు చేసే పార్టీలకు రాబోయే…

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్:

ఆదిలాబాద్ జిల్లా:మార్చి 09 ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ ర‌హ‌దారి జందాపూర్ ఎక్స్ రోడ్ సమీపంలో చందా టీ బైపాస్ వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆదివా రం తెల్ల‌వారు జామున 4.20 గంట‌ల స‌మ‌యంలో ఆగి ఉన్న లారీని ప్రైవేట్…