Month: March 2025

పాఠశాలకు వెళ్లే విద్యార్థినిలే లక్ష్యం..-డ్రగ్స్ ఇచ్చి కామాంధులకు బేరం..:

వరంగల్: వరంగల్‌లో ఓ కిలేడీ అరాచకాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తున్నాయి. అమాయక ఆడపిల్లలే లక్ష్యంగా ఆమె చేసిన ఘోరాలు సినీ స్టోరీని తలపిస్తున్నాయి. మత్తుమందులకు అలవాటు పడి ముఠాగా ఏర్పడిన వారంతా చేసిన అకృత్యాలు పోలీసులనే అవాక్కయ్యేలా చేస్తున్నాయి. వారు చేసిన…

బీజేపీపై ఎమ్మెల్సీ విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు:

తెలంగాణ వ్యతిరేక శక్తులను మళ్లీ బీజేపీ దింపబోతుందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన వాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలకు ఆపరేషన్ స్టార్ట్ చేసింది. అందుకే తెలంగాణ ఉద్యమకారులపై కుట్ర చేస్తుందంటూ ఆమె ఆరోపణలు గుప్పించారు. ”నాకు ఎమ్మెల్సీ ఇస్తే ఎందుకు అక్కసు.…

గ్రూప్ -3 ఫలితాలు విడుదల:

_జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల చేసిన TGPSC_ _1365 పోస్టులకు పరీక్ష నిర్వహించిన TGPSC_ _5.36 లక్షల మంది దరఖాస్తు చేయగా.. 50.24 శాతం మంది రాత పరీక్షకు హాజరు_ _2022 డిసెంబర్ 30 న గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇచ్చిన…

దళిత రైతులపై సర్కార్ దౌర్జన్యం :

అప్పు కట్టాలని రైతులకు నోటీసులు ఇస్తున్న బ్యాంకు యాజమాన్యాలు, అప్పు కట్టకపోతే జెండాలు పాతి భూమిని వేలం వేస్తాం అని బెదిరింపులు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామానికి చెందిన మందుల యాకన్న అనే రైతు తీసుకున్న అప్పు అసలు…

రేపటి నుంచి ఒంటిపూట బడులు..:

ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహణ హైదరాబాద్‌, మార్చి 14 ఎండ తీవ్రతల నేపథ్యంలో రాష్ట్రంలోని బడులను ఒంటిపూట నడపాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలలను ఈ నెల 15 నుంచి ఏప్రిల్‌ 23…

తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం:

హైదరాబాద్: మార్చ్ 13 తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రవేశపెట్టారు. అయితే, ఈ తీర్మానం చర్చ సందర్భంగా మాజీ మంత్రులు వర్సెస్ మంత్రులుగా మాటల దాడి…

భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు,:

హైదరాబాద్:మార్చి 13 మా ఇంటాయన తాగు బోతు అయిపోయాడు.. సంసారం నాశనమైపోతుం దని అడవాళ్లు ఆవేదన వ్యక్తం చేయడం సహజం. కానీ, ఇక్కడ మాత్రం మా ఆడాళ్లు తాగుబోతులైపో యారని, తమ కష్టాన్ని తాగుడుకే దారపోస్తున్నా రని,పురుష మా లోకం లబోదిబోమంటున్నారు.…

చెరువులో పోలీస్ భారీ కేట్లు….

A9 న్యూస్ ప్రతినిధి: శాంతి రక్షణ ల పర్యవేక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉండే పోలీసులు తమ భారీ కేట్లను చెరువులో పడేసిన పట్టించుకోకుండా అలానే వదిలేసిన ఘటన ఆర్మూర్ పట్టణం లో చేటు చేసుకుంది. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మల్లెచెరువు ప్రాంతంలో…

*🌞తెలంగాణవాసులూ.. ఎండలతో జర జాగ్రత్త..:

_నేటి నుంచి వచ్చే ఐదు రోజులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక_ _నేటి నుంచి 18 వరకు వడగాలులు వీస్తాయని.. కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడి_ _ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, ములుగు, పెద్దపల్లి, హన్మకొండ,…

నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి:

హైదరాబాద్:మార్చి 13 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో విదేశా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్,తో బేటి కానున్నారు ఇందుకోసం బుధవారం సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్లారు. జై శంకర్ తో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తో…