A9 న్యూస్ ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించి జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన...
*గ్రామ అధ్యక్షుడు సువర్ణ సురేష్ మాజీ సర్పంచ్ మోహన్ రాథోడ్ఏ ఆధ్వర్యం.బి .ఆర్.ఎస్ .
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం చెట్లతిమ్మాయిపల్లి గ్రామపంచాయతీ శివారులోని పులిగుట్ట తండాకు చెందిన బానోత్ శంకర్ కి గత...
ఎ9 న్యూస్ మాసాయిపెట ప్రతినిధి మార్చ్ 18
మెదక్ జిల్లా చేగుంట మాసాయిపేట ఉమ్మడి పోలీస్ స్టేషన్ పరిధిలో గల లో గల చెట్ల తిమ్మాయిపల్లి గ్రామంలో చేపురి ప్రశాంత్ ప్రజలకు ఉదయమే నీరు...
హైదరాబాద్:మార్చి 17
తెలంగాణలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు తిరుమల తిరుపతి దేవస్థా నం బోర్డు గుడ్న్యూస్ చెప్పింది. వారానికి రెండు సార్లు తెలంగాణ నేతల సిఫార్సు లేఖలకు అనుమ తించాలని నిర్ణయం తీసుకుంది.
శ్రీవారి దర్శనానికి...
హైదరాబాద్:మార్చి 17
రాజకీయాలు కలుషిత మయ్యాయో రాజకీయ నాయకుల ఆలోచనలు కలుషితమయ్యాయో తెలియడం లేదని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరు పై యూనివర్సిటీ లు,...
హైదరాబాద్:మార్చి 17
నేడు తెలంగాణ అసెంబ్లీలో ఐదు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఒక బిల్లు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్...
*మల్లన్న సాగర్ నుండి కూడవెల్లి వాగు లోకి నీటి విడుద
*మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ధన్యవాదములు తెలిపిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.
దుబ్బాక కూడవెల్లి వాగు లోకి నీటిని విడుదల చేసి...
*ఆర్టీసీ కార్మికులకు జీవో చట్ట ప్రకారం జీతాలు ఇవ్వాల్సిందే...
*ఆర్టీసీ సమస్త కు ఎలాంటి కోట్లు నష్టం వాటిల్లటం లేదని మేధావులు వెల్లడి...?
*ఆర్టీసీ సమస్త నష్టాల్లో ఉండకుండా భారతదేశానికి నిజాం కాలంలో ఖనిజ సంపదలు...
హైదరాబాద్తో సమంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఓరుగల్లు గొప్ప చైతన్యం కలిగిన ప్రాంతమని, తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి జిల్లా ప్రజలు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు...
Mar 16, 2025,
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ రోడ్డుపై కారు అదుపుతప్పి బోల్తా పడింది. బోల్తా పడే క్రమంలో సైకిల్పై వెళ్తున్న బాలుడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడు...
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ మర్కజ్ కమిటీ నూతన అధ్యక్షుడు అబ్దుల్ అజీమ్, కార్యదర్శి మున్షీ, ఉపాధ్యక్షుడు ఆసిఫ్, కార్యవర్గం...
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు...