Month: January 2025

ఇంజనీరింగ్‌ విద్యార్థినిపై అత్యాచారం:

*ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు బాలికల వసతి గృహంలో ఘటన.. నిందితుడి అరెస్టు* హైదరాబాద్‌ శివారులో ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థిని అత్యాచారానికి గురైంది. రాత్రి వేళ ప్రైవేటు గర్ల్స్‌ హాస్టల్‌లోకి ప్రవేశించిన యువకుడు.. గదిలో ఒంటరిగా ఉన్న యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. రంగారెడ్డి…

హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..:

*వెంటాడి.. వేటాడి…* భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్ గడ్, బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్‌తో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ.. ఛత్తీస్‌గడ్ సరిహద్దు వద్ద హై అలర్ట్‌ చేశారు. తెలంగాణ సరిహద్దు మారేడు బాక అడవుల్లో మావోయిస్టులకు.. భద్రతా బలగాల మధ్య…

సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి;

హైదరాబాద్:జనవరి 17 తెలంగాణకు భారీగా పెట్టు బడులను సమీకరించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, సింగపూర్‌, దావోస్‌ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆరు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా గురువారం రాత్రి ఆయన ఢిల్లీ నుంచి సింగపూర్‌ వెళ్లారు. అక్కడ ఆ…

ప్రధాని మోదీతో తెలంగాణ విద్యార్థిని ముఖాముఖి:

న్యూ ఢిల్లీ: జనవరి 17 దేశ ప్రధానమంత్రిని కలవడం అంటే మాటలు కాదు ఆయనను కలిసేందుకు రాష్ట్రాల సీఎం లే అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, కానీ ఇంటర్మీడియట్ చదువుతున్న సాధారణ…

ఢిల్లీలో హరీష్ రావు – న్యాయనిపుణులతో చర్చలు:

బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు న్యాయనిపుణులతో చర్చలు జరిపేందుకు ఢిల్లీ వెళ్లారు. ఓ వైపు కేటీఆర్ ఈడీ విచారణకు హాజరైన సమయంలో హరీష్ ఢిల్లీలో ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. అయితే ఈడీ కేసులు.. ఇతర వ్యవహారాలప మాట్లాడటానికి రాలేదు..…

కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తో భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి:

*ఢిల్లీ:* కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తో భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అట‌వీ శాఖ అనుమ‌తులు మంజూరు చేయండి… * కేంద్ర…

అంతరిక్షంలో సరికొత్త చరిత్ర సృష్టించిన భారత్:

అంతరిక్షంలో సరికొత్త చరిత్ర సృష్టించిన భారత్ ఇస్రో చేపట్టిన స్పాడెక్స్ (SpaDex) డాకింగ్ ప్రయోగం విజయవంతం స్పేస్‌లో 2 వేర్వేరు శాటిలైట్లను అనుసంధానించి.. సింగిల్ ఆబ్జెక్ట్‌గా మార్చిన ఇస్రో దీంతో.. US, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో…

ఫార్ములా ఈ రేస్ కేసు లో కేటీఆర్ ను 7 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ:

హైదరాబాద్:జనవరి 16 ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నట్టు ఉదయం పదిన్నరకు ఆయన ఈడీ కార్యాల యానికి చేరుకున్నారు. దాదాపు 7 గంటల పాటు అధికారులు ఆయణ్ని…

ఏసీబీకి పట్టుబడ్డ అవినీతి అధికారి:

జగిత్యాల జిల్లా: జనవరి 15 లంచం తీసుకుంటూ జగిత్యాల జిల్లా మెట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ ఆసిఫోద్దిన్ ఈరోజు ఏసీబీకి చిక్కారు. భూ యజమాని ఇచ్చిన స‌మాచారం మేర‌కు కార్యాలయంలో ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. మెట్ పల్లి పట్టణంలో…

తెలంగాణలో వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షల తేదీలు ఖరార్:

హైదరాబాద్: జనవరి 15 తెలంగాణ రాష్ట్రంలో నిర్వ హించనున్న వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన చేసింది. 2025-26 విద్యాసంవ‌త్స‌ రంలో పలు కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను కూడా…