Month: March 2024

ఇద్దరు నిందితుల అరెస్టు 26 బండ్లను స్వాధీన పరుచుకున్న పోలీసులు

A9 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి: జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 26 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ శనివారం వివరాలు వెల్లడించారు. బీర్కూర్లో ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా…

ఇందల్వాయి PACS, చైర్మన్ తో పాటు పలువురు డైరెక్టర్లతో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కార్యకర్తలు

ఇందల్వాయి PACS చైర్మన్ తో పాటు పలువురు కాంగ్రెస్లో చేరిక నిజామాబాద్ రూరల్ గౌరవ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇందల్వాయి PACS చైర్మన్ చింతల్ పల్లి గోవర్ధన్ రెడ్డి, PACS మాజీ చైర్మన్ మోచ్చ…

రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు సెలవులు

A9 హైదరాబాద్ ప్రతినిధి న్యూస్ ఇంటర్ విద్యార్థులకు రేపటి నుంచి సెలవులు ప్రారంభం కానున్నాయి. మార్చి 31 నుంచి మే 31 వరకు సమ్మర్ హాలిడేస్ ఉండనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలకు ఆదేశాలను జారీ…

మళ్లీ రెచ్చిపోయిన మావోలు

A9 న్యూస్ బ్యూరో: మళ్లీ రెచ్చిపోయిన మావోలు ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. గురువారం కొండగావ్ జిల్లా కేజంగ్‌లో సెల్ టవర్‌కు నిప్పు పెట్టారు. పరిసర ప్రాంతాల్లోని చెట్లకు జనతన్ సర్కార్ జిందాబాద్ అంటూ పోస్టర్లు, బ్యానర్లు కట్టారు. ఇది…

బీజేపీ నేత బండి సంజయ్ పై కేసు నమోదు

A9 న్యూస్ మేడ్చల్ ప్రతినిధి: బీజేపీ నేత బండి సంజయ్ పై కేసు నమోదు మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్లో బీజేపీ నేత బండి సంజయ్ పై కేసు నమోదు అయ్యింది. నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదుతో గురువారం బండి…

కొడంగల్ లో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

A9 న్యూస్ మహబూబ్నగర్ ప్రతినిధి: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్ని క పోలింగ్ సందర్భంగా.. స్వయంగా ఊరు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకు న్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం ఒక వెయ్యి 439 మంది ఓటర్ల…

జేఈఈ మెయిన్‌ పరీక్ష షెడ్యూల్‌లో మార్పు

A9 న్యూస్ బ్యూరో: జేఈఈ మెయిన్‌ (సెషన్‌-2) పరీక్ష షెడ్యూల్‌లో మరోసారి స్వల్ప మార్పు చోటుచేసు కుంది. ఏప్రిల్ 4 నుంచి 15 వరకు జరగాల్సిన పరీక్షల ను ఏప్రిల్ 4 నుంచి 12 వరకే నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ…

ఆర్టీసీ బస్సులో అస్వస్థతకు గురై వ్యక్తి మృతి

A9 న్యూస్ మెట్టుపల్లి ప్రతినిధి: ఆర్టీసీ బస్సులో అస్వస్థతకు గురై వ్యక్తి మృతి మెట్ పల్లి పట్టణ శివారులోని అయ్యప్ప దేవాలయం వద్ద ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. హుజురాబాద్ డిపోకు చెందిన…

ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలకు 30 నుంచి సమ్మర్ హాలిడేస్

A9 న్యూస్ బ్యూరో: తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించిం ది. ఈ నెల 30 నుంచి మే 31 వరకు సెలవులు కొన సాగనున్నాయి. జూన్ 1న కాలేజీలు మళ్లీ తెరవబడతాయి. ఈ సెల‌వులు రాష్ట్రంలోని ప్ర‌భుత్వ‌,…

ఉపాధి హామీ కూలీల కనీస వేతనం పెంపు

A9 న్యూస్ బ్యూరో: ఉపాధి హామీ కూలీల కనీస వేతనం పెంపు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. వారికి రోజువారీ వేతనం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2023-24) కనీస…