Category: హైదరాబాద్

బిగ్ షాక్.. -రూ.లక్షకు చేరనున్న బంగారం: 

హైదరాబాద్, ఏప్రిల్ 03: భారత్ సహా ప్రపంచంలోని దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు విధించారు. దీంతో బంగారం ధర ఆకాశానంటుతోందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంటే 10 గ్రాముల బంగారం ధర త్వరలో రూ.లక్షకు చేరుకోనుందని వారు చెబుతున్నారు. అయితే…

తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షం:

ఈ మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురవబోతున్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.ఉపరితల చక్రవాత ఆవర్తనం ఒకటి మరాత్వాడ, దానిని అనుకుని ఉన్న మధ్యమహారాష్ట్ర ప్రాంతంలో సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఏర్పడినట్లు…

లోకల్ ఎమ్మెల్సీ నామినేషన్లకు రేపే లాస్ట్ డేట్:

హైదరాబాద్: ఏప్రిల్ 03 హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీఎన్నిక ఆసక్తిగా మారింది. రేపటితో నామినేషన్ల,గడువు ముగియనుండగా పోటీ విషయంలో ఇప్పటి వరకు ప్రధాన పార్టీలు ఎలాంటి నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించకపోవడం పొలి టికల్ వేడి పెంచుతోంది. బలాబలాల దృష్ట్యా అంతి…

ACB: 15 మంది ప్రభుత్వ ఉద్యోగుల పై కేసులు నమోదు.. సంచలన విషయాలు వెల్లడి:

అవినీతి నిరోధక శాఖ చేపట్టిన దాడులలో మార్చి నెలలో 15 కేసులు నమోదు చేసి విచారించినట్లు ఏసీబీ డైరెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు మార్చి నెల వివరాలు వెల్లడిస్తూ పత్రిక ప్రకటన విడుదల చేశారు. 12 ట్రాప్ కేసులు, 2 క్రిమినల్…

ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించిన మాజీమంత్రి వి శ్రీనివాస్ గౌడ్:

*తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్నారు.* దీనిపై గవర్నర్ దగ్గర సంతకం పెట్టించి అమల్లోకి తీసుకురావాలి. క్యాబినెట్ లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వండి. స్థానిక సంస్థల్లో కూడా ఆ వాటా దక్కేలా చూడండి. మేము అసెంబ్లీలో మద్దతు ఇచ్చాం.…

బీఆర్ఎస్ పార్టీ సంచలన ప్రకటన. :

హెచ్ సీ యూ 400 ఎకరాల భూములను ఎవరు ఒక ఇంచు కూడా కొనవద్దు . తిరిగి మూడేళ్ళలో మేము అధికారంలోకి వస్తున్నాం. రేవంత్ రెడ్డి మాయ మాటలు నమ్మి ఎవరైనా భూమి కొనుక్కుంటే తిరిగి వాపసు తీసుకుంటాం.. 400 ఎకరాల…

సోనియా – రాహుల్ గాంధీ లను కలుసుకున్న టీ కాంగ్రెస్ నేతలు:

కాంగ్రెస్ అధినేతలు సోనియాగాంధీ రాహుల్ గాంధీ లను గురువారం టీ కాంగ్రెస్ నేతలు ప్రత్యేకంగా కలుసుకున్నారు. టీ కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ లను కలుసుకొని…

శాంతి చర్చలకు వస్తాం.. కేంద్రానికి మావోయిస్టుల లేఖ:

మావోయిస్టులు ఒక్కసారిగా తమ స్వరం మార్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే మావోయిస్టులు తాజాగా శాంతి చర్చల అంశాన్ని తెరపైకి తెచ్చారు. కేంద్రంతో చర్చలకు తాము సిద్ధమని ఓ లేఖ విడుదల చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ పేరుతో…

హెచ్‌సీయూ భూములు.. హైకోర్టు కీలక ఆదేశాలు:

హైదరాబాద్, ఏప్రిల్ 02: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూములపై విచారణను తెలంగాణ హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. సదరు భూముల్లోని చెట్లను గురువారం వరకు కొట్టివేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కంచ గచ్చిబౌలి భూ వివాదంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.…

మరోసారి సిట్ విచారణకు శ్రవణ్ రావ:

హైదరాబాద్, ఏప్రిల్ 2: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు శ్రవణ్ రావు వెళ్లారు. సిట్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే శ్రవణ్‌రావును ఆరున్నర గంటల పాటు పోలీసులు విచారించారు. ఈరోజు మరోసారి ఆయనను పోలీసులు…