Category: క్రైమ్

భీమ్ గల్ పట్టణం లో అర్ధరాత్రి దొంగల భీభత్సమ్

జులై 31 సదాశివ్ A9:న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు మండల కేంద్రంలోని బోయ గల్లికి చెందిన కోతల శ్రీనివాస్ ఇంట్లో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చొరబడ్డారు కుటుంబీకులంతా…

పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో గుర్తుతెలియని శవం

A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి 28 మే: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే ఆర్టీసీ డిపో ప్రక్కన ఉన్న చెట్ల పొదల్లో గుర్తుతెలియని మగ మృతదేహం లభ్యం అయింది. సమాచారం…

ఐలాపూర్ గ్రామంలో మురికి కాలువలో పసికందు మృత్తిదేహం కలకలం

A9 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి: కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల్ ఐలాపూర్ గ్రామంలో మురికి కాలువలో పసికందు మృతదేహం కలకలం రేపింది గురువారం ఉదయం గ్రామస్తులు పసికందు మృతదేహాన్ని మురికి కాలువలో గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు దీనికి సంబంధించిన పూర్తి…

ఆర్మూర్లో అనుమానస్పద మృతి

A9 న్యూస్ ఆర్మూర్ క్రైమ్ ప్రతినిధి: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లిలో మారుతి(29) అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గ్యారేజ్ యజమాని వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి మృతుడు తాను పనిచేస్తున్న గ్యారేజీ యజమాని…

నిజామాబాద్ జిల్లాలో విషాదం

*-చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి… *-గ్రామంలో విషాద ఛాయలు… A9 న్యూస్ జిల్లా క్రైమ్ ప్రతినిధి: నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని ఒడ్యాట్ పల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు తిరుపతి,…

చేపలు పట్టడానికి వెళ్లి మృతి చెందిన వ్యక్తి

A9 న్యూస్ క్రైమ్ ప్రతినిధి: జక్రన్ పల్లి మండలంలోని కలిగోట గ్రామానికి చెందిన పూసవర్ల శేఖర్, (32) వృత్తి, కూలీ అనే వ్యక్తి నిన్న మధ్యాహ్నం 12:30 కు చేపలు పట్టడానికి కలిగోట గ్రామంలోని కుమ్మరి కుంటకు వెళ్లి చెరువులో ఉన్న…

ఏనుగు దాడిలో రైతు మృతి ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మంత్రి కొండ సురేఖ

A9 న్యూస్ ఆదిలాబాద్ జిల్లా ప్రతినిది: ఆదిలాబాద్ జిల్లాలో చింత లమానేపల్లి మండలంలోని బూరెపల్లిలో బుధవారం సాయంత్రం ఏనుగు అల జడి సృష్టించిన ఒక రైతు మృతి చెందాడు. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతు న్నారు. మహారాష్ట్ర అటవీ…

దోమకొండలో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య*

A9 న్యూస్ ప్రతినిధి కామారెడ్డి *దోమకొండలో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య దోమకొండ మండల కేంద్రానికి చెందిన వంశీ(24) అనే యువకుడు మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు దోమకొండ ఎస్సై గణేష్ తెలిపారు. గ్రామానికి చెందిన వంశీ గత కొన్ని రోజులుగా హైదరాబాదులో…

పురుగుల మందు తాగి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

A9 న్యూస్ జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మద్దులపల్లికి చెందిన పూసల వైష్ణవి(20) కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది.…

కారు చెట్టును ఢీ కొని మహిళ మృతి

A9 న్యూస్ నిజామాబాద్ ప్రతినిధి: -ముగ్గురికి తీవ్ర గాయాలు -సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై -కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడి నవీపేట్ మండలంలో మండలంలోని జగ్గారావు ఫారం వద్ద కారు చెట్టుకు ఢీ కొట్టడంతో మహిళ ఘటన…