Category: పాలిటిక్స్‌

నా మాట గుర్తుంచుకో’.. కేటీఆర్ సంచలన ట్వీట్..:

హైదరాబాద్, జనవరి 7: ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కేసుపై కేటీఆర్‌ వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఎత్తివేయడంతో ఏ క్షణమైనా కేటీఆర్‌ అరెస్ట్ పక్కా…

*నాంపల్లిలో ఉద్రిక్తత.-కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు: 

హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిదురి ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు.…

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం:

హైదరాబాద్:జనవరి 04 సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వర్గం పలు అంశాలపై నేడు కీలక నిర్ణయాలు తీసుకో నుంది. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. గత నెల 30నే మంత్రి మండలి…

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి:

హైదరాబాద్ :డిసెంబర్ 27 మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్ను మూశారు. గురువారం ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో దిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. రాత్రి 9గంటల 51 నిమిషాలకు మన్మోహన్ సింగ్…

ప్రధాని నరేంద్ర మోడీకి కువైట్ అత్యున్నంత పురస్కారం:

హైదరాబాద్ :డిసెంబర్ 22 కువైట్ తన దేశ అత్యున్నత గౌరవంతో ప్రధాని నరేంద్ర మోడీని సత్కరించింది. కువైట్ ఎమిర్ షేక్ మషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ కువైట్ అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ది గ్రేట్’ ప్రధాన…

నేడు కువైట్ లో పర్యటించనున్న ప్రధాని మోడీ*:

హైదరాబాద్:డిసెంబర్21 ప్రధాన మంత్రి మోడీ ఇవాళ కువైట్‌లో పర్యటిం చనున్నారు. 43 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత ప్రధాని కువైట్ ను సందర్శిస్తున్నారు. 1981లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ,చివరి సారిగా కువైట్ సందర్శిం చారు. కువైట్ ఎమిర్ ఆహ్వనంతో భారత…

ఫార్ములా- ఈ కార్ రేసు.. హైకోర్టు సంచలన తీర్పు..* :

హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కు భారీ ఊరట లభించింది. వారం రోజుల వరకూ కేటీఆర్‌ను అరెస్టు చేయెుద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏసీబీ తన దర్యాప్తును కొనసాగించవచ్చని హైకోర్టు తెలిపింది.…

బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేసింది: ఎంపీ కిరణ్ కుమార్..* :

ఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి మండిపడ్డారు. పార్లమెంట్ నడిపిన తీరు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఎంపీలు ధ్వజమెత్తారు. చర్చలు లేకుండానే…

మాతృభాషను చిన్నతనంగా చూడొద్దు…:

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. భిన్న సంస్కృతులు, భిన్న భాషల వైవిధ్యత గల దేశం భారత్ అని.. ప్రపంచవ్యాప్తంగా ఇంత వైవిధ్యత ఉన్న…

జేపీసీకి జమిలి బిల్లు.. లోక్ సభలో ఓటింగ్*:

A9 న్యూస్ తెలంగాణ బ్యూరో: 1) ఈ రాజ్యాంగ (129వ సవరణ) జమిలి సవరణ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపనుంది. అయితే బీజేపీ అతిపెద్ద పార్టీ కావడంతో.. ఈ జేపీసీకి బీజేపీ ఎంపీనే అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. అలాగే ఈ కమిటీలో…