Author: anewsinc-admin

కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలి

నిజామాబాద్ A9 news నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 9న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారని ఎమ్మెల్యే బిగాల గణేశ్ తెలిపారు. ఎమ్మెల్సీ కవితతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన..ఐటీ హబ్, వైకుంఠధామాలు, నూతన మున్సిపల్ భవనం, మినీ ట్యాంక్…

3 కోట్లకు చేరిన ఓటర్ల సంఖ్య

తెలంగాణ A9 news తెలంగాణలో ఓటర్ల సంఖ్య 3 కోట్లకు చేరింది. 2018 ఎన్నికల నాటికి 2.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. జనవరి 2023కి ఆ సంఖ్య 2.99 కోట్లకు చేరగా. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం.. మొత్తం ఓటర్లలో…

నిజంసాగర్ ప్రాజెక్టు నేటికీ 100 ఏళ్లు పూర్తిచేసుకుంది

నిజామాబాద్ A9 news ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయినిగా పేరొందిన ప్రాజెక్ట్ నిజాంసాగర్ ప్రాజెక్టుకు పునాదిరాయి పడి 100 ఏళ్ళు పూర్తి అయింది. 1920లో హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ ప్రాంత ప్రజలు సాగునీటి కోసం అల్లాడిపోయారు అని, దీంతో అప్పటి నైజాం…

ఎల్లుండి బంద్ రవాణా రంగ కార్మికుల సమస్యలను

ఎల్లుండి బంద్ రవాణా రంగ కార్మికుల సమస్యలను తెలంగాణ A9 news రవాణా రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రవాణా రంగ కార్మికుల జేఏసీ బంద్కు పిలుపునిచ్చింది. ఈ నెల 10న అర్ధరాత్రి నుంచి 24 గంటల…

స్టాఫ్ నర్స్ ప్రాథమిక ‘కీ’ విడుదల

తెలంగాణ A9 news స్టాఫ్ నర్స్ పోస్టుల ప్రాథమిక ‘కీ’ విడుదలైంది. ఈ నెల 2న జరిగిన పరీక్షల సంబంధించిన ప్రాథమిక కీని మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉంటే 9వ తేదీలోపు…

దేశంలో పెరుగుతున్న కోటీశ్వరులు

A9 news దేశంలో కోటికిపైగా వార్షిక ఆదాయమున్నవారి పెరుగుతోందని ఐటీ శాఖ వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయానికి సంబంధించి 2022-23 మదింపు సంవత్సరానికి దాఖలైన ట్యాక్స్ రిటర్న్స్ వివరాల ప్రకారం దేశంలో ఏటా 1,69,890 మంది. కోటికిపైగా ఆదాయాన్ని…

గ్రూప్-2 పరీక్షకు ఏర్పాట్లు

గ్రూప్-2 పరీక్షకు ఏర్పాట్లు తెలంగాణ A9 news గ్రూప్-2 పరీక్ష నిర్వహణకు టీఎస్ పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 29, 30 తేదీల్లో రెండు రోజుల పాటు నాలుగు పేపర్లుగా, ఈ పరీక్ష జరగనున్నది. పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లు, బందోబస్తు…

వార్డులలో ముమ్మరంగా పారిశుధ్ధ్య పనులు..

వార్డులలో ముమ్మరంగా పారిశుధ్ధ్య పనులు.. నిజామాబాద్ A9 news బోధన్ పట్టణంలోని పలు వార్డులలో మంగళవారం ఉదయం నుంచి పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మున్సిపల్ పారిశుధ్ధ్య సిబ్బంది వార్డులోని డ్రైనేజీలను శుభ్రం చేస్తున్నారు. ముళ్లపదలను తొలగించి శుభ్రపరిచారు. పారిశుద్ధ్యం పై…

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడొస్తుంది?

తెలంగాణ A9 news 2018 లో లాగే ఈసారి కూడా మిజోరం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో కల్పి తెలంగాణ ఎన్నికలను నిర్వహించనున్నట్టు సమాచారం, అక్టోబర్ 17 కన్న ముందే ఎన్నికల షెడ్యూల్ రావొచ్చని అంటున్నారు. 2018లో షెడ్యూల్ రిలీజైన 6…

శక్కర్ నగర్ లో దొంగల బీభత్సం

నిజామాబాద్ A9 news బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ ప్రాంతంలో సోమవారం దొంగలు బీభత్సం సృష్టించారు. శక్కర్ నగర్ నివసించే చంద్రశేఖర్ వ్యక్తి ఇంట్లో దొంగలు బీభత్సం తులం బంగారం, 10 వేల రూపాయలు అపహరించారు. తాళాలు వేసిన ఇండ్లను దొంగలు…