A9 న్యూస్ మాసాయిపేట నవంబర్ 13

 

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండలం కేంద్రంలో తాసిల్దార్ జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో నిన్న జరిగిన సంఘటన సందర్భంగా ఫార్మ సిటీ భూసేకరణలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ కై వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్, కాడా ప్రత్యేకాధికారి మరియు తహశీల్దార్ లపై నిన్న జరిగిన దాడిని ఖండిస్తూ మంగళవారం నాడు మాసాయిపేట తహసీల్దార్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేయడం జరిగిందని మాసాయిపేట తాసిల్దార్ జ్ఞాన జ్యోతి తెలిపారు అదే విధంగా మండలం సిబ్బంది నిరసనలతో వ్యక్తపరిచారు

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *