A9NEWS

తూప్రాన్ మెదక్ నవంబర్ 12

తెలంగాణా రాష్ట్ర రెవెన్యూ శాఖలోని అన్ని కార్యవర్గ సంఘాల పిలుపు మేరకు నిన్న వికారారాబాద్ జిల్లాలోని లగచర్ల ఫార్మా సిటీ కోసం ప్రజాపీప్రాయ సేకరణ నిమిత్తం రెవిన్యూ అధికారులు వెళ్ళగా.స్థానిక ప్రజలు అధికారులపై దాడి జరిపిన సంఘటనను నిరసిస్తూ, ఆ ఘటనలో గాయపడ్డ అధికారులకు సంఘీభావం గా తూప్రాన్ ఆర్డిఓ కార్యాలయంలో సిబ్బంది మొత్తం నల్ల బాడ్జ్ లను ధరించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆర్డిఓ యం. జయచంద్రా రెడ్డి మాట్లాడుతూ.ప్రభుత్వ ఆదేశానుసారం రెవెన్యూ ఉద్యోగులు నడుచుకుంటుంటే ప్రజలు తెలిసో, తెలియకో ఉద్యోగులపై దాడి చేయడం మంచిది కాదంటూ ఈ చర్యను తీవ్రంగా ఖండించారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *