. ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్,11:

 

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ పాఠశాలలో గత నెలలో ఆరవ తరగతి విద్యార్థిని కి జరిగిన సంఘటన పై విచారణ అధికారులు విచారణ జరిపి పాఠశాలలో పనిచేసే కొందరు ఉపాధ్యాయురాళ్లను వేరే ప్రాంతానికి బదిలీ చేయడం జరిగింది. తప్పు లేకున్నా ఆ ఉపాధ్యాయురాలను బదిలీ చేసిన నుండి విద్యార్థులు సరిగ్గా చదవక బాధపడుతున్నారని వారి బాధను చూడలేక తిరిగి బదిలీ చేసిన ఉపాధ్యాయులను మాక్లూర్ కస్తూర్బా గాంధీ పాఠశాలలో తిరిగి కొనసాగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది.

ఫిర్యాదు లేఖలో పాఠశాలలో గొడవకు కారణం ప్రత్యేక అధికారిని పేర్కొనడం జరిగింది.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *