-మృతి చెందిన రిపోర్టర్ రాజేష్ చిత్రపటానికి ఘన నివాళులు

 

-నవనాథ పురం ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు, సుంకరి, గంగా మోహన్..

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

 

ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవనంలో శనివారం నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రాజేష్ లాల్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులు రెండు నిమిషాల మౌనం పాటించారు.వారి కుటుంబానికి ప్రెస్ క్లబ్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మంచిర్యాల నరేందర్ జిల్లాఉపాధ్యక్షులు సంజీవ్(పార్దెం),ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ముద్ర కొల,ప్రధాన కార్య దర్శి మహేష్,కోశాధికారి మహిపాల్, మాజీ అధ్యక్షులు గంగమోహన్, గంధం చిరంజీవి, ఎశ్వని, లిక్కి, శ్రావణ్ కుమార్, (సుదినం రిపోర్టర్) ముఖేష్, నితీష్ తదితరులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *