A9 న్యూస్ ప్రతినిధి మేట్పల్లి:

 

మెట్పల్లి మండలం బుధవారం ఉదయం 10 గంటల సమయంలో మెట్ పల్లి సిఐ నిరంజన్ రెడ్డి కి వచ్చిన సమాచారం మేరకు వేంపేట గ్రామ శివారులో ఒక ట్రాలి ఆటోలో పద్మ రంజిత్ కుమార్ గ్రామము ఆర్మూరు నిజాంబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి తన ఆటోలో వేంపేట మరియు చుట్టుపక్క గ్రామాలలో సుమారు 20 క్వింటాల పీడియాస్ రైస్ ను ఎలాంటి అనుమతి లేకుండా ప్రజల వద్ద నుండి తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు మహారాష్ట్రలో అమ్మడానికి తీసుకొని వెళ్లుచుండగా అతనిని మరియు ఆటో ను అందులో ఉన్న వీడియోస్ రైసును పట్టుకొని మెట్టుపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి అప్పగించగా మెట్పల్లి ఎస్ఐ చిరంజీవి వీడియోస్ రైసును అక్రమంగా తరలిస్తుందని అతనిపై కేసు నమోదు చేసి పీడియాస్ రైసును తదుపరి చర్య నిమిత్తం సివిల్ సప్లై వారికి అప్పగించి పీడియాస్ రైసును తీసుకొని వచ్చిన ఆటోను సీజ్ చేసి కోర్టులో అప్పగించబడునని, తదుపరి చర్య నిమిత్తం నేరస్తుడైన పద్మ రంజిత్ కుమార్ ను కోర్టులో హాజరు పరచబడునని, ఇకనుండి ఎవరైనా అక్రమంగా ప్రభుత్వానికి చెందిన పీడియోస్ రైసునుతరలించినట్లయితే కఠినమైన చర్యలు తీసుకుంటామని సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *