A9 న్యూస్, ఆర్మూర్

 

అర్ముర్ పోస్ట్ మెన్ గా నేడు పదవి విరమణ పొందుతున్న గాజుల బుమన్న దంపతులను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు ద్యాగ ఉదయ్ మరియు బీజేపీ ప్రధాన కార్యదర్శి పోల్కం వేణు,గాజుల బుమన్న పోస్ట్ మెన్ గా దాదాపు 40 సం,, లుగా మంచి క్రమశిక్షణ తో అంకిత భావంతో సేవాలాందిస్తున్నారని, ఇంత మంచి మనిషి పోస్ట్ మెన్ గా ఉండి సేవాలాందించడం ప్రజల అదృష్టం అని, పదవి విరమణ తరువాత వారి శేష జీవితం ఆనందంగా, సంతోషంగా సంపూర్ణ ఆరోగ్యంగా జరుగలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూన్నాం.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *