A9 న్యూస్,ఆర్మూర్

 

బీజేపీ సభ్యత్వం “స్పెషల్ డ్రైవ్ ” లో భాగంగా ఈరోజు అర్ముర్ పట్టణం లోని 29 వ వార్డు పాత బస్టాండ్, హుస్నాబాద్ కాలనీ మరియు 13వ వార్డు 1300ప్లాట్స్ కాలనీ, జిరాయత్ నగర్ కాలోనిలలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు ద్యాగ ఉదయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి పోల్కం వేణు లు పర్యటించి సభ్యత్వ నమోదు కార్యక్రమన్ని పరిశీలించారు, ఇట్టి కార్యక్రమం లో బీజేపీ నాయకులు మూల ఒడ్డెన, కోలా రాము పాల్గొన్నారు బీజేపీ జిల్లా పార్టీ అధికారప్రతినిధి మరియు బీజేపీ సభ్యత్వం నమోదు ఇంచార్జ్ కలిగొట గంగాధర్ మాట్లాడుతూ అర్ముర్ మునిసిపల్ పరిధిలో ంటే బీజేపీ నాయకులు ప్రజా ప్రతినిధులు, కార్య కర్తలు సైనుకుల్లా పని చేస్తూ సభ్యత్వన్ని పూర్తి చేస్తున్నారని, బీజేపీ జిల్లా పార్టీ ఇచ్చిన లక్ష్యం కంటే ఎక్కువగా పార్టీ సభ్యత్వం న్ని నమోదు చేస్తున్నారని, మోడీజీ నాయకత్వంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం అవినీతికి తవులేకుండా పాలన సాగుతుందని,ప్రజా సంక్షేమమే ద్యేయంగా మోడీజీ పాలన ఉందని, ప్రపంచం లో భారత దేశానికి ప్రముఖ స్థానం మోడీజీ వల్లనే వచ్చిందని, అసాధ్యం అన్నదానిని సుసాధ్యం మోడీజీ తోనే సాధ్యం అని ప్రజలలో ఉందని,మోడీజీ పట్ల ప్రజలలో మంచి అభిప్రాయం తో స్వచ్చందగా బీజేపీ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారని అన్నారు.ఎలాంటి అర్బటలకు వెళ్లకుండా మోడీజీ నాయకత్వం లో లోకసభ సభ్యులు ధర్మపురి అరవింద్ మరియు శాసనసభ సభ్యులు పైడి రాకేష్ రెడ్డి రామ రాజ్యమే ద్యేయంగా ప్రజల ఆశీర్వాదం తో పనిచేస్తున్నారని అన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *