A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ మండలంలోని పలు గ్రామాలలో సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అందజేశారు. గోవింద్ పెట్, చేపుర్, సుర్బర్యల్, మగ్గిది గ్రామాలకు వెళ్లి అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు పథకాలకు సంబంధం లేదు అని ఏ పార్టీ మిగిలిన ప్రభుత్వ పథకాలను అందించారు.
ప్రజల అంద చేయడమే ముఖ్య ఉద్దేశమని పార్టీలకతీతంగా సేవ చేయడం తన ముఖ్య ఉద్దేశమని ఎన్నికల వరకు మాత్రమే రాజకీయమని ఇప్పుడు అభివృద్ధిపై మాత్రమే తన ముందు చూడని ఎక్కడ కూడా రెండు పడకల ఇండ్ల కోసం కానీ ఇతర పథకాల కోసం కానీ ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, నిజమైన లబ్ధిదారులకు మాత్రమే కచ్చితంగా వస్తాయని ఎమ్మెల్యే అన్నారు. హిందువులంతా ఐక్యత ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రోహిత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ లు గోవింద్ పెట్ రాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *