A9 న్యూస్ ప్రతినిధి, ఆర్మూర్:

గవర్నర్స్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరామ్ నీ కలసి శుభాకాంక్షలు తెలిపిన, చేయూత సేవా సంస్థ వ్యవస్థపకూలు, ఎం జె హాస్పిటల్ అధినేత, డాక్టర్ మధుశేఖర్, డోఓస్ వైస్ చైర్మన్ డాక్టర్ సురేష్ చంద్ర హరి, డాక్టర్ మధుశేఖర్ మాట్లాడుతూ.. డోడ్స్ కన్వీనర్‌ గా నాకు తెలంగాణా ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ కోదండరామ్‌ అధ్యక్షతన టీజేఏసీ తో కలిసి పనిచేసినందుకు మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన శాసన మండలిలో ప్రవేశించినందుకు చాలా సంతోషంగా ఉంది… ఆయన తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఆరోగ్యం, విద్య మరియు ఉపాధి రంగాలలో మరింత సేవ చేస్తారని ఆశిస్తున్నాను.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *