A9 న్యూస్ ప్రతినిధి:

ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్న సుప్రీంకోర్టు తీర్పు స్వాగతిస్తూ 30 సంవత్సరాల కష్టాన్ని మాదిగ మాదిగ ఉపకులను అయినటువంటి 57 కులాలు కు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ కు పాలాభిషేకం చేసి నా అనంతరం మీడియాతో మాట్లాడిన ఇందారపు రాజు మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతి చేసినటువంటి జిల్లా, రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్, ఎం ఎస్ పి నాయకులు ఎడపల్లి యాదన్న, శివ, కొమ్ము శేఖర్, నాయకులు కార్యకర్తలు పాల్గొని స్వాగతిస్తామని. ఇందారపు రాజు మాదిగ జిల్లా నాయకులు ఎమ్మార్పీఎస్ మీడియా సమావేశంలో తెలిపారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *