బాల్కొండ నియోజకవర్గంలో కార్పొరేషన్ పదవులు రావడం తో సంబరాల్లో కార్యకర్తలు 

 

సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం 

 

 

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని ముగ్గురు నాయకులైన, శ్రీ ఈరవత్రి అనిల్ , శ్రీ మనాల మోహన్ రెడ్డి శ్రీ సుంకేటాన్వేష్ రెడ్డి , ఇంతకుముందు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వీరికి ఇచ్చినటువంటి కార్పొరేషన్ పదవులకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను,రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం, ప్రమాణస్వీకారం చేయడంతో .ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, భీమ్గల్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులందరూ కలిసి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బొదిరే స్వామి, పట్టణ అధ్యక్షుడు జెజె నరసయ్య,డిసిసి డెలికేట్ కుంట రమేష్,మండల పార్టీ ఉపాధ్యక్షుడు జీవన్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు గోపాల్ నాయక్,వెంకమ్మ,యూత్ అధ్యక్షులు అవినాష్,రాజు, చైతన్య,శివ,రాజేష్,కిసాన్,గంగాధర్,సతీష్,భాస్కర్,రమేష్ శ్రీను,ప్రవీణ్, నవిద్,గఫర్, బొర్రన్న,నవీన్, భోజన్న,నల్లూరి,శ్రీను,వంశీ,లింబాద్రి తదితరులు పాల్గొన్నారు

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *