A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: 

*గత ప్రభుత్వంలో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారు రాజకీయ అవసరాల కోసం ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారు.

*వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికిచ్చారో, ఏం చేశారో?

*ఫోన్‌ ట్యాపింగ్‌ దేశ భద్రతకు ప్రమాదకరం జడ్జీల ఫోన్లను కూడా ట్యాపింగ్‌ చేశారు.

*కొందరిని బ్లాక్‌ మెయిల్‌ చేసి డబ్బులు వసూలు చేశారు.

*పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు మీకెక్కడిది?

*వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసిన మిమ్మల్ని ఎవరూ క్షమించరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *