ఆర్మూర్ A9 న్యూస్, ప్రతినిధి:

హైదరాబాద్ నగరంలో కూకట్పల్లిలో విశ్వం ఎద్యూటెక్ స్కూల్స్ ల్యాబ్ వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి అబాకస్ వేదిక్ మ్యాథ్స్ పోటీలో ఆర్మూర్ మున్సిపల్ మామిడిపల్లి లో గల స్కాలర్స్ ఒలింపియాడ్ గ్రామర్ స్కూల్ నాలుగవ తరగతి విద్యార్థి తాళ్ళ తేజ రాష్ట్ర స్థాయి లొ విసువలిజేషన్ జూనియర్ వన్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంక్ సాధించి జాతీయ స్థాయి కి ఎంపిక అయినట్టు పాటశాల కార్యదర్శి స్కాలర్స్ వేణు, ప్రిన్సిపల్ సహస్ర తెలిపారు.

ప్రిన్సిపల్ సహస్ర మాట్లాడుతూ అబాకస్ ఉపాధ్యాయురాలు అనిత మరియు విద్యార్ధి తల్లీ తండ్రుల కృషి వాళ్ళ ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. హైదరాబాద్ లొ జరిగిన. ఈ కార్యక్రమంలో త్రస్మ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు యాదగిరి శేకర్ రావు, విశ్వం సీ ఈ ఓ ప్రసాద్, డైరెక్టర్ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *