కామారెడ్డి A9 న్యూస్, ఫిబ్రవరి 3:

కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల కేంద్రంలో గల ఆదర్శ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ప్రణవి అనే విద్యార్థిని సోషల్ స్టడీస్ జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ భానుమతి తెలిపారు శనివారం బాన్సువాడలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పట్ల విద్యార్థిని ప్రణవి తోపాటు గైడ్ టీచర్ లింగమయ్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు చిత్ర, రాజశేఖర్లు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *