నిజామాబాద్ A9 న్యూస్, ఫిబ్రవరి 1:

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ ప్రభుత్వ మైనారిటీ ఉద్యోగు లు తెలంగాణ స్టేట్ మైనారిటీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ ఆర్మూర్ డివిజన్ అసోసియేషన్ లో ఎన్నికలు నిర్వహించడం జరిగింది.

ఈ ఎన్నికలలో అధ్యక్షునిగా అస్లాంబిన్ మొహసిన్, అధ్యక్షునిగా మహమ్మద్ అశ్వక్ అహ్మద్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహమ్మద్ మోహినుద్దీన్, అసోసియేట్ ప్రెసిడెంట్ గా మహమ్మద్ అబ్దుల్ మాలిక్, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ మజీద్, ఎడిషనల్ జనరల్ సెక్రటరీగా మహమ్మద్ అబ్దుల్ వహీమ్, కోశాధికారిగా మహమ్మద్ అబ్దుల్లా, వైస్ ప్రెసిడెంట్ గా షేక్ అరీఫ్, నిజాముద్దీన్ జాన్ విల్సన్ అబ్దుల్ సలీం, జాయింట్ సెక్రటరీగా మహమ్మద్ సైఫ్ అలీ, బాబా అబుల్ ముజాహిద్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సయ్యద్ జమాల్ సుల్తాన్ మోహినుద్దీన్, అబ్దుల్ వకీల్ ప్రచార కార్యదర్శిగా షకీల్ అహ్మద్ ఎన్నిక కావడం జరిగింది.

ఎన్నికల అధికారిగా జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ హరిఫుద్దీన్, ఖాజా మొయినుద్దీన్ లు వివరించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *