నిజామాబాద్ A9 న్యూస్, జనవరి 31:

  ఆర్మూర్ మండల కేంద్రంలో గల సెయింట్ పాల్ పాఠశాలకు చెందిన పి.ఈ.టి అనిల్ కుమార్ ఫిబ్రవరి 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు హైదరాబాద్ లో జరిగే నేషనల్ లెవెల్ జూనియర్ బాల బాలికల కబడ్డీ టోర్నమెంట్ పోటీల కు టెక్నికల్ అఫీషియల్ గా నియమించబడ్డారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కేతారిన్ పాల్ మరియు కరస్పాండెంట్ ఎనాక్ పాల్ అనిల్ ని అభినందించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *