కామారెడ్డి A9 న్యూస్ జనవరి 27:

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల సూక్ష్మజీవ శాస్త్ర అధ్యాపకులుగా పనిచేస్తున్న డాక్టర్ ఉజ్మా సుల్తానా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చేతుల మీదగా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అందుకున్నారు 

 

కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల కామారెడ్డి (మర్కల్ ) నందు సూక్ష్మ జీవ శాస్త్ర అధ్యాపకులు గా పనిచేస్తున్న డాక్టర్ ఉజ్మా సుల్తానా గణతoత్ర దినోత్సవ రోజున కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ చేతుల మీదుగా బెస్ట్ ఎంప్లాయి అవార్డు ను అందుకున్నారు. ఈ సందర్బంగా ఆమెను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి. రాధిక, వైస్ ప్రిన్సిపల్ వి. రేణుక, అకాడమిక్ కో ఆర్డినేటర్ కే. వనజ తో పాటు కళాశాల అధ్యాపక్ బృందం అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *