నిజామాబాద్ జిల్లా A9న్యూస్ :

ఈరోజు నందిపేట్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ మంద మహిపాల్ గారి ఆధ్వర్యంలో 139వ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది ఆనాడు స్వసంత్ర ఉద్యమంలో ప్రత్యేక పాత్ర పోషించి దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ మరియు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ పేద ప్రజల బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోరే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి వైయస్ గంగాధర్, ఆర్మూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బైండ్ల ప్రశాంత్, నియోజవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు ఏడ్డిగారి నిఖిల్, నందిపేట్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఫిరాజి నాగరాజ్, కాంగ్రెస్ నాయకులు మన్నే సాగర్, యువజన కాంగ్రెస్ నాయకులు అక్బర్, ఆమీర్ పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *