నిజామాబాద్ A9 న్యూస్:  

ఆర్మూర్ పట్టణంలోని రేపు జరిగే కెసిఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తో కలిసి పరిశీలించారు. బహిరంగ సభకు హాజరుకానున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కవిత సూచించారు.

 

సభకు హాజరయ్యే వాహనాలతో ట్రాఫిక్ జామ్ కాకుండా పార్కింగ్ కోసం పక్కాగా ఏర్పాట్లు చేయించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను బాయ్ మున్సిపల్ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, పండిత్ ప్రేమ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *