నిజామాబాద్, సెప్టెంబర్ 27, A9 న్యూస్.

ఈరోజు నందిపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ గారి ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధుడు తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నాయకులు వైయస్ గంగాధర్ ఆర్మూర్ నియోజవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బైండ్ల ప్రశాంత్ కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు దమ్మాయి శ్రీనివాస్ మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ గాదె శ్రీనివాస్ ఆర్మూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు ఎడ్డీగారి నిఖిల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు తిమ్ముల పోశెట్టి నడుక్కూడ భూమ్మన్న NSUI మండల అధ్యక్షులు బర్కి ముకేశ్ యువజన కాంగ్రెస్ నాయకులు రేజిన్ పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *