నిజామాబాద్ A9 న్యూస్:

బాల్కొండ నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుండి పలువురు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో వేల్పూర్ లోని తన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద బిఆర్ఎస్ పార్టీలో చేరారు. సుమారు 1000 మంది వరకు బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జన రంజక పాలన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి పలువురు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *