మే 6 అర్ధరాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు బంద్.

తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్చలకు పిలవడం లేదని ఆర్టీసీ కార్మికుల సమ్మె.

ఈ మేరకు సంస్థ ఎండి సజ్జనార్ కు సమ్మె నోటీసులు ఇచ్చిన ఆర్టీసీ జేఏసీ నేతలు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *