నిజామాబాద్ A9 news

సిరికొండ మండలం గడ్కోల్ గ్రామంలో ఆర్మూర్ ఆశా హాస్పిటల్ వారు 5వ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. మెడికల్ క్యాంపులో గడ్కోల్ గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. వచ్చిన వారికి రక్త పరీక్షలు చేసి వారికి మందులు ఇవ్వడం జరిగింది. యువకులు రక్తదానం శిబిరంలో రక్తదానం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్ల బంధం, గ్రామ అభివృద్ధి కమిటీకి కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బాజిరెడ్డి జగన్, వీడిసి సభ్యులు, గ్రామ సర్పంచ్, గ్రామ యువకులు పాల్గొనడం జరిగింది, గ్రామ ప్రజల ఆశీస్సులతో మరెన్నో సేవలు చేస్తూ ముందుకు పోవాలని గ్రామస్తులు అన్నారు. హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ 600మంది పేషెంట్లను చూడడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *