నిజామాబాద్ A9 news

ఇద్దరు ముస్లిం సోదరులు కామారెడ్డికి హెల్త్ డిపార్ట్మెంట్ కు చెందినవారు సొంత పని కోసం నిజామాబాద్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఇందల్వాయి పోలీస్ స్టేషన్ ముందు గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు యాక్సిడెంట్ కి గురయ్యారు, మహమ్మద్ అత్తర్ అలీ (48), మొహమ్మద్ హైమద్ (46), ఒకరు జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్స్ లో తుది శ్వాస విడిచారు, మరి ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు.

https://youtu.be/HkI-zBr5tbs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *