బీజేపీ నేతలకు మరోసారి ఎమ్మేల్యే రాజాసింగ్ చురకలు:
బీజేపీ సీనియర్లకు నా పుట్టినరోజు గుర్తులేదు కానీ రేవంత్ నాకు శుభాకాంక్షలు చెప్పారు. సీఎం రేవంత్కు మరోసారి ధన్యవాదాలు -రాజాసింగ్ .
Latest and Breaking News
బీజేపీ సీనియర్లకు నా పుట్టినరోజు గుర్తులేదు కానీ రేవంత్ నాకు శుభాకాంక్షలు చెప్పారు. సీఎం రేవంత్కు మరోసారి ధన్యవాదాలు -రాజాసింగ్ .
దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఆస్పత్రుల్లో మెడిక్లైయిమ్ ప్రక్రియ వేగవంతం చేయడంపై చర్యలు చేపట్టింది. ఆరోగ్య బీమా క్లెయిమ్ ఆథరైజేషన్ను 1 గంటలో.. తుది సెటిల్మెంట్ను 3 రోజుల్లో పూర్తి చేయడం తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. బ్యూరో…
హైదరాబాద్: తెలంగాణలో భూముల అమ్మకాల ద్వారా పరిపాలన చేయాలని చూస్తున్నారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం, భూములు అమ్మడం ద్వారా నిధులు రాబట్టి పరిపాలన చేయాలని రేవంత్ ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. ఇంట్లో ఉన్న చెట్టు కొట్టాలన్న జీహెచ్ఎంసీలో…
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నోవాటెల్ హోటల్లో రేవంత్ రెడ్డి ఎక్కిన లిఫ్ట్లో స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఓవర్ వెయిట్తో ఉండాల్సిన ఎత్తు కంటే లిఫ్ట్ లోపలికి దిగిపోయింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి…
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సమీపంలోని టోల్ సిబ్బందిపై దాడి జరిగింది. రాజేంద్రనగర్ ఎగ్జిట్-17 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. టోల్ సిబ్బంది డబ్బులు అడిగినందుకు.. జూనియర్ అసిస్టెంట్ హుస్సేన్ సిద్ధికి, అతని కుటుంబ సభ్యులు వారిపై దాడికి పాల్పడ్డారు. రంగారెడ్డి…
హైదరాబాద్:ఏప్రిల్ 15 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో త్వరలో జరగనున్న భారీ పునర్నిర్మాణ పనుల దృష్ట్యా ప్రయాణికులకు అసౌకర్యం కలుగునుంది, విమానాశ్రయాలకు దీటుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ నిర్మాణ పనులు చేపట్టనుంది.. దీంతో రైల్వే ఉన్నతాధి కారులు కీలక నిర్ణయం…
శనివారం అర్థరాత్రి ఇండిగో విమానంలో ప్రయాణిస్తుండగా మూర్చపోయి, నోట్లో నుండి ద్రవం కారుతూ తీవ్ర అనారోగ్యానికి గురైన 74 ఏళ్ల వృద్ధుడు. బీపీ తక్కువగా ఉందని నిర్ధారణకు వచ్చి వెంటనే సీపీఆర్ చేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడిన డాక్టర్ ప్రీతి రెడ్డి.…
హైదరాబాద్:ఏప్రిల్ 15 తెలంగాణ రాష్ట్రానికి పెట్టబడును ఆకర్షించే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు ఈరోజు రాత్రి వెళ్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఈ నెల 16 నుంచి 22 వరకు అక్కడే పర్యటిస్తారు. ఈ రోజు సీఎల్పీ సమావేశం…
ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయి పోలీసు ఫిర్యాదు ప్రాధికార సంస్థలను పునర్వ్యవస్థీకరించింది. ఈ మేరకు సోమవారం హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయి పోలీసు ఫిర్యాదు ప్రాధికార సంస్థలను పునర్వ్యవస్థీకరించింది. ఈ…
తెలంగాణలో నేటి నుండి ఎస్సీ వర్గీకరణ చట్టం – 2025 అమలు. ఎస్సీ వర్గీకరణ జీవోను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో గెజిట్ విడుదల. 56 కులాలు మూడు గ్రూపులుగా విభజన. 15 శాతం రిజర్వేషన్లను…