Month: April 2025

15 గౌడ కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేయడం అన్యాయం:

* బాధితులకు న్యాయం చేయాలి. తెలంగాణ రాష్ట్ర బీసీ , ఎస్ సీ , ఎస్ టీ , మైనారిటీ సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు బుస్సాపూర్ శంకర్. A9 news,ఏర్గట్ల మండలం, తాళ్ల రాంపూర్: గ్రామంలో 15 మంది గౌడ…

నేటి నుంచి గ్యాస్ ధరలు పెంపు:

హైదరాబాద్:ఏప్రిల్ 08 సామాన్య ప్రజల జీవన వ్యయానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. గృహావ సరాలకు వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా రూ.50 మేర పెంచింది. ఈ పెరిగిన ధరలు మంగళవారం నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి.…

తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ముఖ్య వ్యాపార కేంద్రాల్లో ‘డిస్టిబ్యూటర్’లను ఆహ్వానిస్తోంది ..:

*తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ముఖ్య వ్యాపార కేంద్రాల్లో ‘డిస్టిబ్యూటర్’లను ఆహ్వానిస్తోంది .. ప్రముఖ ‘ప్రదార డెయిరీ’ సంస్థ యొక్క అత్యంత నాణ్యమైన ‘ICE CREAM’ ఉత్పత్తుల అమ్మకాల కోసం.. *ఏరియా డిస్ట్రిబ్యూషన్, *కంపెనీ స్పాన్సర్డ్ ‘పార్లర్’లు *స్టేట్, నేషనల్ హైవేలపై…

దేశానికి దిక్సూచిగా కులగణన చేశాం: పొన్నం.

A9 news,Apr 08, 2025, దేశానికి దిక్సూచిగా కులగణన చేశాం: పొన్నం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో సామాజిక రుగ్మతలను తొలగించడానికి దేశానికి దిక్సూచిగా తెలంగాణలో కులగణన చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కులగణన సర్వేలో రాష్ట్రంలో…

మే 6 అర్ధరాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు బంద్.:

మే 6 అర్ధరాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు బంద్. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్చలకు పిలవడం లేదని ఆర్టీసీ కార్మికుల సమ్మె. ఈ మేరకు సంస్థ ఎండి సజ్జనార్ కు సమ్మె నోటీసులు ఇచ్చిన ఆర్టీసీ…

పోలీస్ స్టేషన్ ముట్టడించిన తాళ్ల రాంపూర్ గ్రామస్తులు:

*తాళ్లరాంపూర్ గ్రామంలో గౌడ సంగం మహిళలను కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొనకుండా అడ్డుకున్న గ్రామాభివృద్ధి కమిటీ . A9 న్యూస్ ప్రతినిధి: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ లో చోటు చేసుకుంది. కొన్ని నెలలుగా గ్రామాభివృద్ధి కమిటీకి, గౌడ సంఘం సభ్యులకు…

హెచ్‌సీయూ భూములపై హైకోర్టు ఏం తేల్చిందంటే:

హైదరాబాద్, ఏప్రిల్ 7: హెచ్‌సీయూ భూ వివాదంపై ఈరోజు (సోమవారం) హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని డివిజన్ బెంచ్ పేర్కొంది. ఈ కేసులో కౌంటర్, రిపోర్ట్…

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం..:

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనమండలి వేదికగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు సోమవారం ప్రమాణ్య స్వీకారం చేస్తున్నారు. పట్టభద్రులు, టీచర్‌, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు సభ్యులు ఎమ్మెల్సీలుగా ఎన్నికైన విషయం తెలిసిందే. కొత్తగా ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఎన్నికయ్యారు. శాసన…

రైల్వేస్టేషన్‌ వద్ద యువతిపై కీచకుల అఘాయిత్యం.:

మేడ్చల్, ఏప్రిల్ 7: ఆడపిల్లలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది. అమ్మాయి రోడ్డుపైకి వచ్చిందంటే చాలు ఎవరు ఎక్కడి నుంచి అఘాయిత్యానికి పాల్పడతారో అనే ఆందోళనలు తల్లిదండ్రుల్లో ఉంటున్నాయి. అమ్మాయిల రక్షణ కోసం పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడో చోట…

భద్రాద్రి రామయ్యకు మహా పట్టాభిషేకం*:

భద్రాద్రి కొత్తగూడెం: దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్నభద్రాచలంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. సోమవారం భద్రాచలం రామాలయంలో శ్రీ రామ మహా పట్టాభిషేకం జరగనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరవుతున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటల…