Month: February 2025

రైతు ఖాతాలో రైతు భరోసా నిధులు:

హైదరాబాద్:ఫిబ్రవరి 05 తెలంగాణ ప్రభుత్వం బుధవారము రైతు భరోసా నిధులను విడుదల చేసింది, మండలాల్లో గ్రామాల వారీగా నగదు జమ జరుగుతున్న సంగతి తెలిసిందే, ఈరోజు ఉదయం ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ…

చర్లపల్లి పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం:

హైదరాబాద్:ఫిబ్రవరి 04 హైదరాబాద్‌లోని చర్లపల్లి పారిశ్రామిక వాడలో ప్రమాదవసత్తుఈరోజు సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పారిశ్రామికవాడలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడుతూ ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మంటల ధాటికి కెమికల్ ఫ్యాక్టరీలోని రసాయన డ్రమ్ములు పేలిపోతున్నాయి.…

మూడు గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ:

హైదరాబాద్:ఫిబ్రవరి 04 శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి,ఈరోజు కులసర్వే నివేదిక ప్రవేశ పెట్టారు. జనగణన కంటే పకడ్బందీగా కులగణన సర్వే చేశామని అసెంబ్లీలో ప్రకటించారు. సామాజిక ఆర్థిక సర్వే, ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్‌ నివేదికలపై చర్చే ప్రధాన అజెండాగా అసెంబ్లీ ఉభయ…

ములుగు జిల్లాలో సిడిపిఓ, ధనలక్ష్మి ఆత్మహత్యయత్నం:

ములుగు జిల్లా: ఫిబ్రవరి 04 ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలంలో సిడిపిఓగా విధులు నిర్వహి స్తున్న ధనలక్ష్మి ఈరోజు ఉదయం కత్తితో చేయి కోసుకుని ఆత్మహత్యా యత్నం చేసుకుంది, అంగనవాడి టీచర్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుం దని, కావాలని అంగన్వాడి…

తెలంగాణలో వేరు వేరు ఘటనలో ఇద్దరు ఎస్సైలు మృతి:

మంచిర్యాల జిల్లా:ఫిబ్రవరి 04 తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఈరోజు ఉదయం రెండు దుర్ఘటనలు చోటుచేసుకుని పోలీస్ డిపార్మెంట్ లో విషాదాన్ని మిగిల్చాయి. ఇక జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ శ్వేత…

బడ్జెట్ లో తెలంగాణ రైల్వేకు రూ “5,337 కోట్లు:

హైదరాబాద్:ఫిబ్రవరి 04 తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. తెలంగా ణలో రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రం భారీగా నిధులు కేటాయించినట్లు చెప్పారు. తాజా కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రైల్వే ప్రాజెక్టు…

రోడ్డు ప్రమాదంలో మహిళ ఎస్సై మృతి:

జగిత్యాల జిల్లా :ఫిబ్రవరి 04 రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా చిన్న కోడూరులో చోటు చేసుకుంది, శ్వేత గతంలో వెల్గటూరు లో ఎస్ఐగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం జగిత్యాల జిల్లా డి సి ఆర్…

కొత్త పథకం వచ్చింది-పల్లెల్లో ఎప్పుడు చూస్తారా అని ఎదురుచూస్తున్న కొత్త సర్పంచులు:

గ్రామీణ ప్రాంతాలలో 25 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలలోపు యువకులు పోటాపోటీ ఇప్పటినుండే అనారోగ్యం చేత బాగు లేనివారు గుండెపోటుతో మరణించిన వారు ఎప్పుడు చనిపోతారా ఎప్పుడు నేను ముందుగా వెళ్లి డబ్బులు పంచుతానా ఆర్థిక సాయం అందజేస్తానా కాబోయే సర్పంచులు…

రెడ్డి దొంగ నా కొడుకుల్లారా మా బీసీల ఉచ్చ తాగండి :

కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెడ్డి దొంగ నా కొడుకుల్లారా మా బీసీల ఉచ్చ తాగండి అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాట్ కామెంట్స్ చేశారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఓ సమావేశం…

*ఈనెల 15న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ : మంత్రి పొంగులేటి

హైదరాబాద్:ఫిబ్రవరి 03 ఈనెల 15న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార ప్రసారాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా మండలం విప్పలమడకలో ఆదివారం రాత్రి ఇటీవల మృతి చెంది న…