రాబోయే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరగొచ్చు
A9 న్యూస్ బ్యూరో: రాబోయే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరగొచ్చు రోజూ రోజుకి రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాబోయే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల మేర పెరిగే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ శాఖ తెలిపింది.…