Month: March 2024

రాబోయే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరగొచ్చు

A9 న్యూస్ బ్యూరో: రాబోయే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరగొచ్చు రోజూ రోజుకి రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాబోయే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల మేర పెరిగే అవకాశముందని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.…

ఉచిత ఉపాధి శిక్షణ.. వీరే అర్హులు

A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: ఉచిత ఉపాధి శిక్షణ.. వీరే అర్హులు నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నిరుద్యోగ యువతకు టెక్‌ మహీంద్ర ఫౌండేషన్‌ 4 నెలల పాటు ఉచిత ఉపాధి శిక్షణ ఇస్తున్నట్లు హెచ్‌సీహెచ్‌డబ్ల్యూ సమన్వయకర్త శ్రీధర్‌ వెల్లడించారు.18-27…

ప్రమాదవశాత్తు నిప్పంటుకుని స్కూటీ దగ్ధం

A9 న్యూస్ జగిత్యాల జిల్లా ప్రతినిధి: జగిత్యాల జిల్లా కేంద్రంలోని వాణి నగర్ లో నాగమల్ల శ్రీనివాస్ కు చెందిన ఏ పి 9027 నంబర్ గల ద్విచక్ర వాహనం గురువారం ప్రమాదవశాత్తు నిప్పంటు కుని దగ్ధం అయ్యింది. శ్రీనివాస్ తన…

ఎస్పీ కార్యాలయం తనిఖీ చేసిన ఐజీ

A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: ఎస్పీ కార్యాలయం తనిఖీ చేసిన ఐజీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ఎస్పీ కార్యాలయమును గురువారం మల్టీ జోన్ -1 (కాళేశ్వరం) ఐజి ఏ. వి రంగనాథ్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. వారి…

ఢిల్లీకి చేరుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కూతురు కడియం కావ్య!

A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: శుక్రవారం ఉదయం 9 గంటలకు కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలవనున్న.. టిఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కూతురు కడియం కావ్య.

మట్టి కుండలో నీరు తాగితే ఎన్నో ప్రయోజనాలు

A9 న్యూస్ బ్యూరో: మట్టి కుండలో నీరు తాగితే ఎన్నో ప్రయోజనాలు సమ్మర్ సీజన్ వచ్చేసింది. చల్లటి నీరు తాగేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. కానీ ఫ్రిజ్‌కు బదులు మట్టి కుండలో నీరు తాగితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.…

లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి

A9 న్యూస్ ఇంటర్నేషనల్: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి దక్షిణాఫ్రికాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 46 మంది ప్రయాణికులతో ఈస్టర్ వేడుకలకు చర్చికి వెళ్తున్న బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి లోయలో పడిపోయింది. బోట్స్‌వానా నుంచి మోరియాకు వెళ్తుండగా…

బరిలో 15 మంది మాజీ సీఎంలు

A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: బరిలో 15 మంది మాజీ సీఎంలు లోక్‌సభ ఎన్నికల్లో ఎన్ డి ఏ, ఇండియా కూటముల తరపున 15 మంది మాజీ సీఎంలు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీఏ నుంచి, ముగ్గురు ఇండియా నుంచి…

రష్యాలో జర్నలిస్టుకు రెండేళ్ల జైలు.. ఎందుకంటే !

A9 న్యూస్ ఇంటర్నేషనల్: రష్యాలో జర్నలిస్టుకు రెండేళ్ల జైలు.. ఎందుకంటే! ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని తీవ్రంగా విమర్శించిన మిఖాయిల్ ఫెల్డ్‌మాన్ అనే జర్నలిస్టుకు రష్యా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆయన సహా ఐదుగురు పాత్రికేయుల్ని గత 2…

లహరి బస్సుల్లో 10 శాతం రాయితీ

A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: లహరి బస్సుల్లో 10 శాతం రాయితీ మంచిర్యాల- హైదరాబాద్ మధ్య నడిచే టీఎస్ ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్లో బెర్త్ పై 10 శాతం రాయితీ కల్పించినట్లు మంచిర్యాల…