A9 న్యూస్ బ్యూరో:

రాబోయే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరగొచ్చు రోజూ రోజుకి రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాబోయే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల మేర పెరిగే అవకాశముందని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. బుధవారం నల్గొండ జిల్లా మాడ్గుపల్లి మండలంలో అత్యధికంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *