గ్రామపంచాయతీ ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల్ నల్లమడుగు గ్రామంలో తాండ గ్రామపంచాయతీ ట్రాక్టర్ బోల్తాపడడంతో డ్రైవర్ ధనవత్ శ్రీను నాయక్ మృతి చెందినట్లు తాండ మాజీ సర్పంచ్ రవీందర్ నాయక్ తెలిపారు ఆదివారం ఉదయం హరితహారంలో నాటిన మొక్కలకు నీరు పోయడానికి ట్యాంకర్లు…