Category: హైదరాబాద్

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రివ్యు సమావేశంలో పాల్గొన్న బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి

A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: జహీరాబాద్ పార్లమెంట్: ఆదివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార నివాసం నందు వారి అధ్యక్షతన జరిగిన జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల రివ్యు సమావేశంలో పాల్గొన్న బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఏనుగు రవీందర్…

రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు సెలవులు

A9 హైదరాబాద్ ప్రతినిధి న్యూస్ ఇంటర్ విద్యార్థులకు రేపటి నుంచి సెలవులు ప్రారంభం కానున్నాయి. మార్చి 31 నుంచి మే 31 వరకు సమ్మర్ హాలిడేస్ ఉండనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలకు ఆదేశాలను జారీ…

బీజేపీ నేత బండి సంజయ్ పై కేసు నమోదు

A9 న్యూస్ మేడ్చల్ ప్రతినిధి: బీజేపీ నేత బండి సంజయ్ పై కేసు నమోదు మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్లో బీజేపీ నేత బండి సంజయ్ పై కేసు నమోదు అయ్యింది. నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదుతో గురువారం బండి…

ఉచిత ఉపాధి శిక్షణ.. వీరే అర్హులు

A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: ఉచిత ఉపాధి శిక్షణ.. వీరే అర్హులు నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నిరుద్యోగ యువతకు టెక్‌ మహీంద్ర ఫౌండేషన్‌ 4 నెలల పాటు ఉచిత ఉపాధి శిక్షణ ఇస్తున్నట్లు హెచ్‌సీహెచ్‌డబ్ల్యూ సమన్వయకర్త శ్రీధర్‌ వెల్లడించారు.18-27…

ఎస్పీ కార్యాలయం తనిఖీ చేసిన ఐజీ

A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: ఎస్పీ కార్యాలయం తనిఖీ చేసిన ఐజీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ఎస్పీ కార్యాలయమును గురువారం మల్టీ జోన్ -1 (కాళేశ్వరం) ఐజి ఏ. వి రంగనాథ్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. వారి…

ఢిల్లీకి చేరుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కూతురు కడియం కావ్య!

A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: శుక్రవారం ఉదయం 9 గంటలకు కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలవనున్న.. టిఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కూతురు కడియం కావ్య.

బరిలో 15 మంది మాజీ సీఎంలు

A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: బరిలో 15 మంది మాజీ సీఎంలు లోక్‌సభ ఎన్నికల్లో ఎన్ డి ఏ, ఇండియా కూటముల తరపున 15 మంది మాజీ సీఎంలు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీఏ నుంచి, ముగ్గురు ఇండియా నుంచి…

లహరి బస్సుల్లో 10 శాతం రాయితీ

A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: లహరి బస్సుల్లో 10 శాతం రాయితీ మంచిర్యాల- హైదరాబాద్ మధ్య నడిచే టీఎస్ ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్లో బెర్త్ పై 10 శాతం రాయితీ కల్పించినట్లు మంచిర్యాల…

ఓపెన్ స్కూల్ చదివితే డీఎస్సీకి నో ఛాన్స్

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్‌ మార్చి 28: తెలంగాణలో టీచర్‌ రిక్రూట్‌ మెంట్‌ టెస్ట్‌కు నోటిఫికేషన్‌, టీచర్‌ ఎలిజబిలిటీ టెస్ట్‌ నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్ర సర్కార్ బిగ్‌…

ఢిల్లీకి వెళ్ళనున్న సీఎం రేవంత్ రెడ్డి

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు బుధవారం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు.ఈరోజు మద్యాహ్నం 1 గంటకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలసి సీఎం ఢిల్లీకి…