Category: హైదరాబాద్

ప్రైవేట్ ఇంటర్ కాలేజీలకు బోర్డు స్ట్రాంగ్ వార్నింగ్

A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: తెలంగాణలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు షెడ్యూల్ రాకముందే అడ్మిషన్లు తీసుకుంటే చర్యలు తప్పవని ఇంటర్ బోర్డు వార్నింగ్ ఇచ్చింది. పీఆర్వోలను పెట్టుకుని కొన్ని కాలేజీలు అడ్మిషన్లు చేయిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఇంకా…

హైదరాబాద్‌లో భారీగా నకిలీ నోట్లు స్వాధీనం

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్: హైదరాబాద్‌ సార్వత్రిక ఎన్నికల తరుణంలో హైదరాబాద్‌లో భారీగా నకిలీ నోట్లు పట్టుబడటం కలకలం రేపుతోంది. వాహనాలను తనిఖీ చేస్తుండగా. బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రూ.25 లక్షల నకిలీ నోట్లను మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.…

బీఆర్‌ఎస్‌ నేతలపై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్‌

A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: *గత ప్రభుత్వంలో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారు రాజకీయ అవసరాల కోసం ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారు. *వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికిచ్చారో, ఏం చేశారో? *ఫోన్‌ ట్యాపింగ్‌ దేశ భద్రతకు ప్రమాదకరం జడ్జీల ఫోన్లను కూడా ట్యాపింగ్‌…

హైదరాబాద్ జిల్లాలో 25 లక్షల నకిలీ కరెన్సీ పట్టుకున్న పోలీసులు

A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు ఫేక్ కరెన్సీ ముఠా లు బయట పడుతున్నాయి. ఈరోజు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 25 లక్షల రూపాయల నకిలీ కరెన్సీని మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఇది మహారాష్ట్ర…

తెలంగాణలో దంచి కొడుతున్న ఎండలు

A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: మొదటి వారంలోనే ఎండలు మండు వేసవిని తలపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. వడగాడ్పుల తీవ్రత పెరిగింది. మరో నాలుగు రోజల పాటు ఇదే…

బ్లూ ప్రింట్ విరుద్ధంగా పదవ తరగతి పరీక్ష పత్రం

A9 న్యూస్ హైదరాబాద్‌ ప్రతినిది: *ఆరో ప్రశ్నకు 2 మార్కులు *ఐదో ప్రశ్నకు ఏది రాసినా మార్కు బ్లూ ప్రింట్‌కు విరుద్ధంగా ఇచ్చిన పదో తరగతి జీవ శాస్త్రం ప్రశ్నలపై ఎస్సెస్సీ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. ఆరో ప్రశ్నకు జవాబు…

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇవాళ పోలీసు కస్టడీకి రాధాకిషన్‌రావు

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్: తెలంగాణలో ఫోన్‌ ట్యాపిం గ్ కేసులో అరెస్టైన మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును పంజాగుట్ట పోలీసులు ఇవాళ కస్టడీలోకి తీసుకో నున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రాధా కిషన్‌రావుకు ఏడు రోజుల పాటు పోలీసు కస్ట…

తెలంగాణలో బిజెపి వర్సెస్ కాంగ్రెస్ పోటీ ఎవరు గెలుపు

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ హైదరాబాద్ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ. బిజెపి పార్టీ. టిఆర్ఎస్ పార్టీ. ఎంపీ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు అనే విషయంలో. అధికార పార్టీ నాయకులు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ…

సికింద్రాబాద్ తనిఖీలలో రూ.37.50 లక్షల నగదు సీజ్

A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: సికింద్రాబాద్ తనిఖీలలో రూ.37.50 లక్షల నగదు సీజ్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జీఆర్ఫీ, ఆర్పీఎఫ్ పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సోమవారం చేపట్టిన తనిఖీల్లో రూ. 37.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన…

దుఃఖంతో మాట్లాడుతున్న కేసీఆర్

A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: తాము హైదరాబాద్ ను పవర్ ఐలాండ్ సిటీగా మార్చామని.. చాలెంజింగ్ గా తీసుకొని మిషన్ భగీరథ పూర్తి చేశామని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ‘తెలంగాణలో మళ్ళీ లక్షల మోటార్లు కాలిపోతున్నాయి. రూ. 35 వేల…