Category: జాతీయం

విస్తారాలో 15 మంది సీనియర్ పైలట్లు రాజీనామా

A9 న్యూస్: విస్తారాలో 15 మంది సీనియర్ పైలట్లు రాజీనామా టాటా గ్రూపునకు చెందిన విస్తారా ఎయిర్‌లైన్స్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. నిన్న వరుసగా రెండో రోజు కూడా విమాన సర్వీసులు రద్దయ్యాయి. పైలట్లు అందుబాటులో లేకపోవడంతో నిన్న 50కి పైగా…

90 రూపాయల నాణెంను తయారు చేసిన ఆర్బీఐ

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ రూపాయల నాణెంను తయారు చేసిన ఆర్బీఐ* రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న 90వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రూ. 90 విలువైన ప్రత్యేక నాణేన్ని తయారు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ…

కవిత కోరుకున్న సౌకర్యాలు కల్పించండి అవెన్యూ కోర్టు

A9 న్యూస్ న్యూ ఢిల్లీ ప్రతినిది: తిహాద్ జైల్లో బీఆర్‌‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు అవస రమైన సౌకర్యాలు కల్పిం చాలని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి జైలు అధికారుల ను ఆదేశించింది. కొన్ని వస్తువులను స్వయంగా సమకూర్చుకునేందుకు అవకాశం ఇచ్చింది. జపమాల,…

మళ్లీ రెచ్చిపోయిన మావోలు

A9 న్యూస్ బ్యూరో: మళ్లీ రెచ్చిపోయిన మావోలు ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. గురువారం కొండగావ్ జిల్లా కేజంగ్‌లో సెల్ టవర్‌కు నిప్పు పెట్టారు. పరిసర ప్రాంతాల్లోని చెట్లకు జనతన్ సర్కార్ జిందాబాద్ అంటూ పోస్టర్లు, బ్యానర్లు కట్టారు. ఇది…

మట్టి కుండలో నీరు తాగితే ఎన్నో ప్రయోజనాలు

A9 న్యూస్ బ్యూరో: మట్టి కుండలో నీరు తాగితే ఎన్నో ప్రయోజనాలు సమ్మర్ సీజన్ వచ్చేసింది. చల్లటి నీరు తాగేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. కానీ ఫ్రిజ్‌కు బదులు మట్టి కుండలో నీరు తాగితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.…

లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి

A9 న్యూస్ ఇంటర్నేషనల్: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి దక్షిణాఫ్రికాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 46 మంది ప్రయాణికులతో ఈస్టర్ వేడుకలకు చర్చికి వెళ్తున్న బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి లోయలో పడిపోయింది. బోట్స్‌వానా నుంచి మోరియాకు వెళ్తుండగా…

రష్యాలో జర్నలిస్టుకు రెండేళ్ల జైలు.. ఎందుకంటే !

A9 న్యూస్ ఇంటర్నేషనల్: రష్యాలో జర్నలిస్టుకు రెండేళ్ల జైలు.. ఎందుకంటే! ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని తీవ్రంగా విమర్శించిన మిఖాయిల్ ఫెల్డ్‌మాన్ అనే జర్నలిస్టుకు రష్యా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆయన సహా ఐదుగురు పాత్రికేయుల్ని గత 2…

నేడు బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ సమావేశం

A9 న్యూస్ ప్రతినిధి: నేడు బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ సమావేశం నేడు రాజమండ్రిలో బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, సోమువీర్రాజుతో పాటు ముఖ్య…

మహువా మొయిత్రాకు మరోసారి ఈడీ నోటీసులు

A9 న్యూస్ న్యూ ఢిల్లీ మార్చి 28: తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మహువా మొయిత్రాకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈడీ సాయంత్రం బుధవారం మరోసారి సమన్లు జారీ చేసింది. విదేశీ మారక ద్రవ్య నిర్వ హణ చట్టం (ఫెమా ) నిబం ధనల…

సికింద్రాపూర్ గ్రామం లో ముఖ్యమంత్రి రేవంత్ రేడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళ సంఘాలు

సదాశివ్ A9న్యూస్ బాల్కొండ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలం సికింద్రపూర్ గ్రామం లో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి మహిళా సంఘాలచే పాలాభిషేకం చేశారు ఈట్టి కార్యక్రమంలో గ్యారంటీ…