Category: తాజా వార్తలు

భారీగా పట్టుబడ్డ డ్రగ్స్.. పోలీసులకు చిక్కిన మాజీ సీఎస్ పుత్రుడు:

హైదరాబాద్, ఏప్రిల్ 16: డ్రగ్స్‌ సరఫరాను నిర్మూలించేందుకు పోలీసులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సోదాలతో డ్రగ్స్‌ సరఫరా చేసే వారి గుండెల్లో గుబులు పుట్టిస్తూనే ఉన్నారు. తెలంగాణను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పక్కా సమాచారాలతో వెళ్లి మరీ…

సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని భారాస:

హైదరాబాద్‌: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. మే 15 వరకు స్టేటస్‌ కో పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ‘‘పర్యావరణాన్ని పునరుద్ధరించాలని చెప్పిన సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు.…

జపాన్‌ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి బృందం:

నారిటా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం బృందం. ఈ నెల 22 వరకు జపాన్‌లో సీఎం బృందం పర్యటన. టోక్యో, మౌంట్‌ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో రేవంత్ పర్యటన. ఒసాకా వరల్డ్‌ ఎక్స్‌పో 2025లో, తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించనున్న రేవంత్‌ రెడ్డి .…

మూడు రోజులు జాగ్రత్త.. ఎండలతో పాటే వానలూ దంచికొడతాయి.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.:

తెలంగాణాలో భిన్న వాతావరణ పరిస్థితులు నమోదవుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండలు కొడుతున్నాయి. బయటకు రావాలంటే భయపడేలా మండుతున్నాయి ఎండలు. అంతలోనే మధ్యాహ్నం ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. ఉన్నట్లుండీ మేఘాలు కమ్ముకుని.. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో…

ఐఏఎస్ స్మితా సబర్వాల్‍కు నోటీసులు.. విషయం ఏంటంటే.:

హైదరాబాద్: తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ చిక్కుల్లో పడ్డారు. తెలంగాణ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి మార్చి 31న “హాయ్‌ హైదరాబాద్‌” అనే ఎక్స్ హ్యాండిల్…

ఆస్థి కోసం తండ్రికి తలకొరివి పెట్టని కొడుకు.:

*ఆస్తి కోసం తండ్రికి తల కొరివి పెట్టని కొడుకు* మహబూబ్నగర్:ఏప్రిల్ 16 నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లికి చెందిన మాణిక్యరావు (80) తన జీవితం అంతా ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించారు. సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ డిపార్ట్మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా…

పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌ను విచారిస్తున్న ఈడీ:

హైదరాబాద్: గొర్రెల పంపిణీ స్కాము కేసులో విచారణను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వేగవంతం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణి జరిగింది. అయితే ఈ స్కీంలో రూ. 700 కోట్ల అవినీతి జరిగిందని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో…

ప్రభుత్వ పాఠశాలలో పిల్లల పై విష ప్రయోగయత్నం.. తప్పిన పెను ప్రమాదం:

A9 news, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధరంపూరి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లల పై విష ప్రయోగయత్నం కలకలం. విద్యార్థులు త్రాగే నీరు ట్యాంకులో విషం కలిపి, మధ్యాహ్న భోజనపు వంట సామాగ్రికు పురుగుల మందు పూసిన గుర్తు…

గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ జ్యూరీ చైర్మన్ గా సినీ నటి జయసుధ:

హైదరాబాద్:ఏప్రిల్ 16 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహి స్తున్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ కోసం జ్యూరీ చైర్మన్ సినీనటి జయసుధ ను నియమించారు. ఆమె అధ్యక్షతన జ్యూరీ సమావేశం జరిగింది… ఈ అవార్డుల కోసం వ్యక్తి గత క్యాటగిరీలో…

పెయిన్ కిల్లర్స్, డయాబెటిస్ సహా 35 రకాల మెడిసిన్‌పై నిషేధం, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు:

న్యూఢిల్లీ: దేశంలో 35 రకాల మెడిసిన్ ఉత్పత్తి నిలిపివేయడంతో పాటు వాటి విక్రయాలు సైతం జరపకూడదని నిర్ణయం తీసుకుంది. పెయిన్ కిల్లర్, డయాబెటిస్ లాంటి అనారోగ్య సమస్యలకు వినియోగించే అనుమతి లేని దాదాపు 35 రకాల మెడిసిన్ పై నిషేధం విధిస్తూ…