Author: Sai Praneeth

పురుగుల మందు తాగి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

A9 న్యూస్ జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మద్దులపల్లికి చెందిన పూసల వైష్ణవి(20) కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది.…

కారు చెట్టును ఢీ కొని మహిళ మృతి

A9 న్యూస్ నిజామాబాద్ ప్రతినిధి: -ముగ్గురికి తీవ్ర గాయాలు -సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై -కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడి నవీపేట్ మండలంలో మండలంలోని జగ్గారావు ఫారం వద్ద కారు చెట్టుకు ఢీ కొట్టడంతో మహిళ ఘటన…

అట్టహాసంగా అర్మూర్ డివిజన్ 5వ మహాసభ

A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిది: ఆర్మూర్ పట్టణంలోని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆర్మూర్ 5 వ డివిజన్ మహాసభ స్ధానిక సివిఆర్ కాలేజీ లో అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విఘ్నేష్…

బజ్జీల బండి నడుపుతూ కుటుంబానికి ఆదర్శన

A9 న్యూస్ వేల్పూర్ ప్రతినిధి: వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన నందు అనే యువకుడు ఇంటర్మీడియట్ వరకు చదువుకొని గత పది సంవత్సరాల నుండి బజ్జీల బండిని నడుపుతూ యువతకు ఆదర్శంగా నిలిచినాడు అనంతరం బొంబాయి నందు మాట్లాడుతూ మా తండ్రి…

కవిత కోరుకున్న సౌకర్యాలు కల్పించండి అవెన్యూ కోర్టు

A9 న్యూస్ న్యూ ఢిల్లీ ప్రతినిది: తిహాద్ జైల్లో బీఆర్‌‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు అవస రమైన సౌకర్యాలు కల్పిం చాలని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి జైలు అధికారుల ను ఆదేశించింది. కొన్ని వస్తువులను స్వయంగా సమకూర్చుకునేందుకు అవకాశం ఇచ్చింది. జపమాల,…

ఆర్మూర్ సీనియర్ సిటిజన్స్ ఫోరం సర్వసభ్య సమావేశం…!!

A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిది: ఆర్మూర్ పట్టణంలో సీనియర్ సిటిజన్స్ ఫోరం సర్వసభ్య సమావేశాన్ని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో బుధవారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నామని, ఆర్మూర్ డివిజన్ సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షులు దోండి నారాయణ, అధ్యక్షులు…

నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుని సన్మానించిన ఆర్మూర్ న్యాయవాదులు

A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిది: నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుని సన్మానించిన ఆర్మూర్ న్యాయవాదులు ఇటీవల నిజామాబాద్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన మల్లెపూల జగన్మోహన్ గౌడ్ ను నేడు బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఆర్మూర్ బార్ అసోసియేషన్…

నిజాంసాగర్ కెనాల్ కట్ట తేగడంతో నష్టపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయాలి ప్రభుత్వం వెంటనే

A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిది: సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా పార్టీ ఆర్మూర్ సంయుక్త మండలాల కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని 18.. వార్డుజర్నలిస్టు కాలనీలో గల తెగిపోయిన నిజాంసాగర్ కాలువను సందర్శించిన బృందంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు,…

సికింద్రాబాద్ తనిఖీలలో రూ.37.50 లక్షల నగదు సీజ్

A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: సికింద్రాబాద్ తనిఖీలలో రూ.37.50 లక్షల నగదు సీజ్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జీఆర్ఫీ, ఆర్పీఎఫ్ పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సోమవారం చేపట్టిన తనిఖీల్లో రూ. 37.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన…

నేడు కరీంనగర్ లో ‘రైతు దీక్ష’ చేయనున్న బండి సంజయ్‌

A9 న్యూస్ ప్రతినిధి కరీంనగర్ నేడు కరీంనగర్ లో ‘రైతు దీక్ష’ చేయనున్న బండి సంజయ్ నేడు కరీంనగర్ లో ‘రైతు దీక్ష’ చేయనున్నారు ఎంపీ బండి సంజయ్‌. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ రైతుల…