A9 న్యూస్ వేల్పూర్ ప్రతినిధి:

వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన నందు అనే యువకుడు ఇంటర్మీడియట్ వరకు చదువుకొని గత పది సంవత్సరాల నుండి బజ్జీల బండిని నడుపుతూ యువతకు ఆదర్శంగా నిలిచినాడు అనంతరం బొంబాయి నందు మాట్లాడుతూ మా తండ్రి బొంబాయి గంగాధర్ మిర్చి బండిని నడపడంతో మా తండ్రి వద్ద నేను ఎన్నో రకాల మెలకువలు నేర్చుకుని మిర్చి బండి సొంతంగా నడుపుతూ ఉపాధి పొందుతున్నాను నా ఇద్దరి పిల్లని మంచి చదువు చదివించుకుంటూ భార్య పిల్లలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాను తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *