సన్నబియ్యం పేదలకు అందేవిధంగా చేస్తున్నాం: మంత్రి ఉత్తమ్.
Apr 11, 2025, తెలంగాణ : రాష్ట్రంలోని పేదలందరికీ సన్నబియ్యం అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ జిల్లా, మండలస్థాయి నేతలతో మంత్రి ఉత్తమ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్లో సన్నబియ్యం పంపిణీ, ధాన్యం కొనుగోళ్లపై…