A9 న్యూస్ ప్రతినిధి కామారెడ్డి:

 

కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ సదాశివనగర్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ గా విధులు నిర్వహిస్తున్న అజ్మల్ ఖాన్ నేడు పదవి విరమణ చేపట్టాడు ఈ సందర్భంగా అజ్మల్ ఖాన్ మాట్లాడుతూ 2017లో సదాశివ నగర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా పదవీ బాధ్యతలు చేపట్టి కళాశాలలో ప్రతి విద్యార్థికి క్రమశిక్షణ మరియు ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు కూడా అందుకోవడం గౌరవంగా ఉందని అంతేకాకుండా ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి చదవాలని తల్లిదండ్రులకు గురువులకు పేరు తీసుకురావాలని ఆయన ఆకాక్షించాడు మరి సదాశివ నగర్ పత్రిక విలేకరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అయినా న్యూస్ కవరేజ్ చేయడంలో నాకు తోడ్పడడం నాకు ఇంత గుర్తింపు రావడం పత్రిక విలేకరులకే చెందుతుందని ఆయన అన్నారు ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు నాకు సహకరించడంతోపాటు ఇంత గొప్ప స్థాయి నాకు పదవి విరమణ పొందుతున్న అందుకు గౌరవంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ షేక్ సలీమ్ వివిధ మండల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *